ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వన్యప్రాణులకు రక్షణ కరువైంది. ఫలితంగా రోజురోజుకూ అవి కనుమరుగవుతున్నాయి. ధనార్జనే ధ్యేయంగా ఏజెన్సీ గ్రామాల్లో వేటగాళ్లు ఉచ్చులు, విద్యుత్ తీగలు అమర్చి అడవి జంతువులను వ
వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంగా గుజరాత్లోని వాంతార పనిచేస్తుందని సీఈవో వివాన్ కరాణి తెలిపారు. ఈ మేరకు గురువారం విడుదల చేసిన ఓ ప్రకటనలో గ్రీన్స్ జువాలజికల్ రెస్కూ, రీహాబిటేషన్ సెంటర్గా దాదాపు 2వేల వ�
గ్లోబల్స్టార్ హీరో రాంచరణ్ సతీమణి కొణిదెల ఉపాసన ప్రపంచవ్యాప్తంగా వన్యప్రాణుల సంరక్షణ కోసం పాటుపడే వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్) ఇండియా విభాగానికి నేషనల్ అంబాసిడర్గా నియమి�
వేసవిలో నల్లమల అటవీ ప్రాంతంలో వన్య ప్రాణుల సంరక్షణకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు డీఎఫ్ఓ సర్వేశ్వర్ తెలిపారు. మండలంలోని కంబాలపల్లి, రేకులవలయం, చిత్రియాల గ్రామాల సరిహద్దులోని నల్లమల అటవీ ప్రాంతాన్ని
అమ్రాబాద్ ఫారెస్ట్ రిజర్వ్ (ఏటీఆర్) అటవీ ప్రాంతాల్లో తాగునీటి కోసం వన్యప్రాణులు తండ్లాడుతున్నాయి. దంచికొడుతున్న ఎండలకు తోడు అడవిలో ఎగిసిపడుతున్న మంటలు, తగ్గిన భూగర్భజలాల కారణంగా తీవ్ర ఇబ్బందులు పడ
తెలంగాణలో వన్యప్రాణుల సంరక్షణ, సమతుల్యత పర్యవేక్షణ కోసం ప్రభుత్వం రాష్ట్ర స్థాయి స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. సీఎం చైర్పర్సన్గా, అటవీశాఖ మంత్రి ఉపాధ్యక్షుడిగా 13 మంది సభ్యులతో ఏర్పాటైన ఈ కమిటీ �
వేసవి వచ్చింది.. అటవీ జంతువులు తాగునీటి కోసం తహతహలాడుతున్నాయి. అగ్ని ప్రమాదాల బారినపడి చెట్లు మాడిపోతున్నాయి. జంతువుల దాహార్తి తీర్చేందుకు.. అంతరించిపోతున్న అడవులను కాపాడేందుకు తెలంగాణ అటవీ శాఖ ప్రత్యే�
వన్యప్రాణుల సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు వేటగాళ్లను కట్టడి చేసేందుకుసీసీ కెమెరాల ఏర్పాటు స్మగ్లర్లపై నిఘా పెట్టేందుకు బేస్ క్యాంపుల నిర్వహణ అగ్నిప్రమాదాల నివారణకు ప్రత్యేక బృందాల నియామకం హైద�
హైదరాబాద్, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ): వన్యప్రాణి (సంరక్షణ) చట్టానికి సవరణలు.. రాష్ర్టాల అధికారాలకు గండి కొట్టాలని కేంద్రం చేస్తున్న మరో కుట్ర. కేంద్రం ప్రతిపాదించిన సవరణలతో రాష్ర్టాల్లోని వన్యప్రాణి సం�
హైదరాబాద్ : తెలంగాణలోని జూ పార్కులు, జింకల పార్కులు, జాతీయ ఉద్యానవనాలు, వన్యప్రాణి సంరక్షణా కేంద్రాలను తెరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తెలిపింది. ఈ మేరకు ఆయా కేంద్రాల పున:ప్రారంభానికి ప్రభుత్వం
హైదరాబాద్ : వన్యప్రాణుల సంరక్షణతోనే జీవుల సమతుల్యత సాధ్యమని అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మంత్రి అధ్యక్షత నియమించిన మావన – జంతు సంఘర్షణల నివారణ సూచనల కమిటీ శనివారం అరణ్య భ