ఓ మహిళ ప్రియుడి సహాయంతో భర్తను దారుణంగా హత్య చేసింది.సాక్ష్యాలను నాశనం చేయడానికి భర్త శరీరాన్ని కట్టర్తో మూడు ముకలుగా కోసి, వాటిని అడవిలో వేర్వేరు ప్రదేశాలలో పడేసింది. 11 నెలల తర్వాత ఈ దారుణం వెలుగులోకి �
భర్త తాగొచ్చి ఇంట్లో గొడవ పడుతున్నాడని అసహనానికి లోనైన ఇల్లాలు అతడ్ని అంతమొందించింది. కొడుకు, కోడలితో కలిసి భర్త గొంతు నులిమి హత్య చేసింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా వస్తున్నాడని ప్రియుడితో పాటు మరో య
Hyderabad | మియాపూర్లో దారుణం వెలుగు చూసింది. ప్రియుడితో కలిసి భార్య భర్తను చంపి పూడ్చిపెట్టి భర్త కనిపించడం లేదని గతేడాది నవంబర్లో ఫిర్యాదు చేసింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం తిప్పనపల్లి గ్రామంలో అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా నిలుస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన సంఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగు చూసింది. మృతుడి కుటు�
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం బోడమంచ్యతండాలో ఈనెల 22న జరిగిన ఓ వ్యక్తి హత్య ఉద్రిక్తతకు దారితీసింది. తండాకు చెందిన వీరన్న మంగళవారం రోడ్డుపై మృతి చెంది కనిపించాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు హత్య కే�
ప్రియుడితో కలిసి భర్తను భార్య హత్య చేసిన ఘటన కలకలం రేపింది. ఏపీలోని శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాపూరు గ్రామానికి చెందిన శీనయ్యకు పంగ�
నలుగురు పిల్లల తల్లి తన ప్రియుడితో కలసి జీవించడానికి భర్తను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించడానికి ప్రయత్నించి జైలు పాలైంది. ఉత్తర్ ప్రదేశ్లో మరో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.
అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భార్య భర్తను చంపిన కేసును పోలీసులు చేధించారు. శుక్రవారం సీఐ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు కేసు వివరాలను వెల్లడించారు. పాన్గల్ గ్�