BJP's fact-finding team | పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఆ రాష్ట్రంలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై అధ్యయనం చేసేందుకు.. బీజేపీ నియమించిన Fact-finding team (నిజనిర్ధారణ బృందం) తన నివేదికను సమర్పించింది.
కోల్కతా: కాషాయ పార్టీ మతతత్వ విధానాలు, బెదిరింపు రాజకీయాలే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి రాజకీయంగా ఉపకరించాయని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. బీజేపీని కేవలం దీదీయే మట్టికరిపించలేద�
న్యూఢిల్లీ, జూన్ 22: ఇటీవల అనూహ్యస్థాయిలో విజయవంతమైన ‘పశ్చిమబెంగాల్ తరహా వ్యూహాన్ని’ 2024లో జరిగే లోక్సభ ఎన్నికల్లో అమలు చేయాలని ప్రతిపక్ష నేతలు భావిస్తున్నట్లు సమాచారం. బెంగాల్ ఎన్నికల రణరంగం యావత్తూ
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు వ్యతిరేకంగా తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల ప్రక్రియలో రిగ్గింగ్ జరిగిందని వారు తమ పిటిషన్లలో ఆరోపించారు.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల అనంతర హింసాకాండను నిరసిస్తూ బెంగాలీ ప్రవాసులతో పాటు ప్రవాస భారతీయులు అమెరికాలోని పలు నగరాల్లో నిరసన ప్రదర్శనలు చేపట్టారు.
న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతంగా ఉన్న సమయంలోనూ ఐదు రాష్ట్రాల ఎన్నికలను నిర్వహించడంపై వస్తున్న విమర్శలపై ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ స్పందించారు. మద్రాస్ హైకోర్టుకు సమర్పిం
కోల్ కతా : పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల అనంతరం చెలరేగిన అల్లర్లలో మరణించిన వారికి ఒక్కొక్కరికి రూ రెండు లక్షల పరిహారం అందచేస్తామని సీఎం మమతా బెనర్జీ గురువారం ప్రకటించారు. ఎలాంటి వివక�
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా బుధవారం మమతా బెనర్జీ ప్రమాణ స్వీకారం చేయగానే ఆ రాష్ట్ర గవర్నర్ జగ్దీప్ ధన్కర్ ఆమెకు ఓ బలమైన సందేశం పంపించారు. మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ�
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె సీఎం పదవి చేపట్టడం ఇది వరుసగా మూడోసారి. కొవిడ్ కారణంగా గవర్నర్ అధికార నివాసంలో నిరాడంబరంగా ఈ ప�
ఓట్ల లెక్కింపు ఉంటుందా? లేదా? అనేది నిర్ణయించాల్సిన పని అసెంబ్లీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారిపై ఉంటుందని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐ) మంగళవారం తెలిపింది.
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల తర్వాత జరిగిన హింసపై ఆందోళన వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ ఆ రాష్ట్ర గవర్నర్ జగ్దీప్ ధన్కర్కు ఫోన్ చేశారు. ఈ విషయాన్ని గవర్నరే ట్వ�
ముంబై: బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ట్విటర్ అకౌంట్ను సస్పెండ్ చేసింది మైక్రోబ్లాగింగ్ సంస్థ. ఆదివారం పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల సందర్భంగా కంగన అభ్యంతరకర ట్వీట్లు చేయడం వల్లే ఆమె అకౌంట్
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం సాధించిన తర్వాత ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా నందిగ్రామ్ ఎన్నికల ఫలితాలపై ఆ
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో కాంగ్రెస్, లెఫ్ట్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చెప్పడానికి ఇదే నిదర్శనం. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ అడుగు పెట్టిన ప్రతి చోటా ఆ పార్టీ ఎలాంటి దుస్థితి