West Bengal CM | పశ్చిమ బెంగాల్లో మొదటిసారి పాగా వేసిన బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు చురుకుగా సన్నాహాలు మొదలుపెట్టింది. అయితే తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్న అంశంపై అటు పార్టీలోను, ఇటు రాష్ట్రంలోను ఉత్కంఠ నెలకొంది.
Mamata Banerjee | సీఎం పదవికి తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. ‘నేను ఓడిపోలేదు. ఇది మమ్మల్ని ఓడించే ప్రయత్నం. అధికారికంగా ఎలక్షన్ కమిషన్ ద్వారా వాళ్లు మమ్మల్న�
Congress | ‘తాను చెడ్డ కోతి వనమంతా చెరిచింద’నేది సామెత. ప్రస్తుతం కాంగ్రెస్ వైఖరి కూడా అలాగే ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. హస్తం పార్టీతో చెయ్యి కలిపిన ఏ పార్టీ అయినా అంతిమంగా చెడినట్టేనన�
West Bengal elections: పశ్చిమ బెంగాల్లోని సౌత్ 24 పరగనాస్ జిల్లాలో ఇవాళ 15 పోలింగ్ స్టేషన్ల పరిధిలో రీపోలింగ్ నిర్వహిస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం రీపోలింగ్ జరుగుతోంది. ఏప్రిల్ 29వ తేదీన జరి�
పశ్చిమ బెంగాల్ శాసన సభ ఎన్నికల తొలి దశలో 92 శాతం ఓటింగ్ నమోదవడాన్ని సుప్రీం కోర్ట్ శుక్రవారం ప్రశంసించింది. ‘ఒక భారత పౌరుడిగా ఇంత ఓటింగ్ శాతాన్ని చూసి నేను చాలా సంతోషిస్తున్నా. ప్రజలు ప్రజాస్వామ్యంలో
పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో మమతా బెనర్జీ ఈసారి గట్టి పోటీని ఎదుర్కొంటున్నారు. హిందూత్వ అజెండాతో 2026 ఎన్నికల బరిలోకి దిగి, ఎలాగైనా తొలిసారి బెంగాల్లో అధికారం చేజిక్కించుకోవాలన్న కృతనిశ్చయంతో ఉన్న విపక్ష
Influencers | అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న పశ్చిమ బెంగాల్లో పార్టీలు తమ ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నాయి. గోడలపై రాతలు, కరపత్రాలు, పేపర్ ప్రకటనలు వంటి సంప్రదాయ ప్రచారాన్ని వదిలి ప్రధాన పార్టీలు అన�
BJP's fact-finding team | పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఆ రాష్ట్రంలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై అధ్యయనం చేసేందుకు.. బీజేపీ నియమించిన Fact-finding team (నిజనిర్ధారణ బృందం) తన నివేదికను సమర్పించింది.
కోల్కతా: కాషాయ పార్టీ మతతత్వ విధానాలు, బెదిరింపు రాజకీయాలే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి రాజకీయంగా ఉపకరించాయని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. బీజేపీని కేవలం దీదీయే మట్టికరిపించలేద�
న్యూఢిల్లీ, జూన్ 22: ఇటీవల అనూహ్యస్థాయిలో విజయవంతమైన ‘పశ్చిమబెంగాల్ తరహా వ్యూహాన్ని’ 2024లో జరిగే లోక్సభ ఎన్నికల్లో అమలు చేయాలని ప్రతిపక్ష నేతలు భావిస్తున్నట్లు సమాచారం. బెంగాల్ ఎన్నికల రణరంగం యావత్తూ
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు వ్యతిరేకంగా తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల ప్రక్రియలో రిగ్గింగ్ జరిగిందని వారు తమ పిటిషన్లలో ఆరోపించారు.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల అనంతర హింసాకాండను నిరసిస్తూ బెంగాలీ ప్రవాసులతో పాటు ప్రవాస భారతీయులు అమెరికాలోని పలు నగరాల్లో నిరసన ప్రదర్శనలు చేపట్టారు.
న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతంగా ఉన్న సమయంలోనూ ఐదు రాష్ట్రాల ఎన్నికలను నిర్వహించడంపై వస్తున్న విమర్శలపై ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ స్పందించారు. మద్రాస్ హైకోర్టుకు సమర్పిం