నందిగ్రామ్: పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కీలకమైన నందిగ్రామ్ స్థానంలో ముఖ్యమంత్రి, టీఎంసీ అభ్యర్థి మమతా బెనర్జీ ఆధిక్యంలోకి దూసుకొచ్చారు. ఆరో రౌండ్లో ఆమె 1427 ఓట్ల ఆధ
నందిగ్రామ్: పశ్చిమ బెంగాల్లో ఊహించినట్లే నందిగ్రామ్ స్థానం తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. తొలి ఐదు రౌండ్లలో సీఎం, టీఎంసీ అభ్యర్థి మమతపై బీజేపీ అభ్యర్థి సువేందు అధికారే ఆధిక్యంలో ఉన్నారు. అయితే నాలుగ�
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అయితే ఇప్పటి వరకూ ఉన్న ట్రెండ్స్ చూస్తే మూడు రాష్ట్రాల్లో మళ్లీ అధికార పార్టీల హవానే కనిపిస్తోంది. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కా�
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఓడిపోతే పూర్తి బాధ్యత తానే తీసుకుంటానని అన్నారు ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ దిలీప్ ఘోష్. అయితే ట్రెండ్స్ ఎన్నికల ఫలితాలను తేల్చవని, ఇప్పటికీ తాము గెలుస్తామన్న ఆశ�
మ్యాజిక్ ఫిగర్| పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతున్నది. రాష్ట్రంలో మరోసారి అధికారాన్ని నిలుపుకునే దిశలో టీఎసీం పయణిస్తున్నది. మొత్తం 292 స్థానాల్లో టీఎంసీ ప్రస్తుతం 161 స్థానాల్లో లీడ
నందిగ్రామ్: పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో సీఎం మమతా బెనర్జీ పోటీ చేస్తున్న నందిగ్రామ్లో బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి దూసుకెళ్తున్నారు. రెండు రౌండ్ల ఓట్ల లెక్కింపు ముగిసే సమయానికి సువేందు 4997 ఓట�
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలకు ఇంకా రెండు రోజుల సమయం ఉంది కానీ అప్పుడే ఎగ్జిట్ పోల్స్ వీటిపై ఓ అంచనా చెప్పేశాయి. దేశమంతా ఆసక్తిగా చూసిన పశ్చిమ బెంగాల్పై మాత్రం సర్వే సంస్థలు స్పష
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి గట్టి దెబ్బే పడేలా కనిపిస్తోంది. ఒక్క అస్సాంలో తప్ప మిగతా రాష్ట్రాల్లో ఆ పార్టీకి అధికారం దక్కే అవకాశాలే లేవని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయ
సీఈసీ సమీక్ష | పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కొవిడ్ నిబంధనల అమలుపై కేంద్ర సీఈసీ సుశీల్ చంద్ర, ఎన్నికల కమిషనర్ రాజీవ్కుమార్ శనివారం సమీక్ష నిర్వహించారు.