సీఈసీ సమీక్ష | పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కొవిడ్ నిబంధనల అమలుపై కేంద్ర సీఈసీ సుశీల్ చంద్ర, ఎన్నికల కమిషనర్ రాజీవ్కుమార్ శనివారం సమీక్ష నిర్వహించారు.
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ లక్ష్యంగా మరోసారి విమర్శలు గుప్పించారు ప్రధాని నరేంద్ర మోదీ. దీదీ ఓ దీదీ అంటూ మరోసారి ఆమెను హేళన చేసిన మోదీ.
కోల్కతా: ఈ మధ్య పశ్చిమ బెంగాల్ ఎన్నికల సందర్భంగా ఓ ఫొటో విపరీతంగా వైరల్ అయింది. ఓ ముస్లిం వ్యక్తి మోదీ చెవిలో ఏదో చెబుతున్న ఫొటో అది. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. అసలు అతడు మోదీకి ఏం చెప్ప�
కోల్కతా: ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్కు తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ మహువా మోయిత్రా కౌంటర్ ఇచ్చారు. మా రోమియోలంటే మాకు ఇష్టమంటూ ట్వీట్ చేశారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వస్�
తృణమూల్ కాంగ్రెస్ | తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి గిరీంద్ర నాథ్ బర్మాన్పై గురువారం రాత్రి దాడి జరిగింది. నాలుగో విడుత ఎన్నికల ప్రచారం ముగించుకుని
మమతా బెనర్జీడోమ్జుడ్/బాలాగఢ్, ఏప్రిల్ 8: ఓటర్లను మతాల పేరుతో విడగొట్టే ప్రయత్నాలకు వ్యతిరేకంగా గళమెత్తుతూనే ఉంటానని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. ఈ విషయంలో ఎన్నికల కమిషన్ (ఈసీ) పది నోటీస