నందిగ్రామ్ | నందిగ్రామ్ నియోజవకర్గంలో 88.01 శాతం పోలింగ్ నమోదైనట్లు సీఈవో అరిజ్ ఆఫ్తబ్ తెలిపారు. మొత్తం 75.94 లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
నందిగ్రామ్ ఎవరివైపు?బరిలో మమత, సువేందురేపే ఓటరు తీర్పుబెంగాల్లో ముగిసిన రెండోవిడత ప్రచారం30 స్థానాలకు పోలింగ్ కోల్కతా, మార్చి 30: ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అందరి దృష్టినీ పశ్చిమబెంగాల్ ఆకర్�
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ | బెంగాల్లో తొలి దశ ఎన్నికలు పూర్తి కాగా, ఇప్పటి వరకు రూ. 248.9 కోట్లు సీజ్ చేసినట్లు ఎన్నికల అధికారి సంజోయ్ బసు వెల్లడించారు
నందిగ్రామ్లో మమత భారీ రోడ్ షోపోలింగ్దాకా ఇక్కడే: మమతబీజేపీ కార్యకర్త తల్లి మృతి..వివాదంనందిగ్రామ్/కోల్కతా, మార్చి 29: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్లో భాగంగా గురువారం నందిగ్రామ్
కోల్కతా, మార్చి 25: ఓట్ల కోసం బీజేపీ పశ్చిమబెంగాల్లో డబ్బు పంచుతున్నదని, ఈ విధంగా డబ్బులిచ్చేవారిని పట్టిస్తే రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగం కల్పిస్తామని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ హామీ ఇచ్చారు. మో�
కోల్కతా : బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా పశ్చిమ బెంగాల్లో సూపర్ స్టార్ మిథున్ చక్రవర్తి రోడ్ షోలు చేపడుతున్నారు. గురువారం జంగిల్ మహల్ ప్రాంతంలో రెండు మెగా రోడ్షోలకు నాయకత్వం వహించారు.
కోల్కతా: పశ్చిమ బెంగాల్కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ నేత షేక్ ఆలం సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలోని ముస్లిం జనాభా అంతా ఒక చోటుకు చేరితే నాలుగు పాకిస్థాన్లను సృష్టించవచ్చని అన్నారు. బుధవారం ఆయన ఎన్నిక
కోల్కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మైనారిటీల ఓట్లను చీల్చేందుకు బీజేపీ కొత్తగా పట్టుకొచ్చిన పార్టీకి నిధులు సమకూరుస్తోందని బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఆరోపిం�