పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ | బెంగాల్లో తొలి దశ ఎన్నికలు పూర్తి కాగా, ఇప్పటి వరకు రూ. 248.9 కోట్లు సీజ్ చేసినట్లు ఎన్నికల అధికారి సంజోయ్ బసు వెల్లడించారు
నందిగ్రామ్లో మమత భారీ రోడ్ షోపోలింగ్దాకా ఇక్కడే: మమతబీజేపీ కార్యకర్త తల్లి మృతి..వివాదంనందిగ్రామ్/కోల్కతా, మార్చి 29: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్లో భాగంగా గురువారం నందిగ్రామ్
కోల్కతా, మార్చి 25: ఓట్ల కోసం బీజేపీ పశ్చిమబెంగాల్లో డబ్బు పంచుతున్నదని, ఈ విధంగా డబ్బులిచ్చేవారిని పట్టిస్తే రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగం కల్పిస్తామని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ హామీ ఇచ్చారు. మో�
కోల్కతా : బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా పశ్చిమ బెంగాల్లో సూపర్ స్టార్ మిథున్ చక్రవర్తి రోడ్ షోలు చేపడుతున్నారు. గురువారం జంగిల్ మహల్ ప్రాంతంలో రెండు మెగా రోడ్షోలకు నాయకత్వం వహించారు.
కోల్కతా: పశ్చిమ బెంగాల్కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ నేత షేక్ ఆలం సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలోని ముస్లిం జనాభా అంతా ఒక చోటుకు చేరితే నాలుగు పాకిస్థాన్లను సృష్టించవచ్చని అన్నారు. బుధవారం ఆయన ఎన్నిక
కోల్కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మైనారిటీల ఓట్లను చీల్చేందుకు బీజేపీ కొత్తగా పట్టుకొచ్చిన పార్టీకి నిధులు సమకూరుస్తోందని బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఆరోపిం�
ముకుల్ రాయ్కు భద్రత | బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు ముకుల్ రాయ్కి కేంద్రం భద్రత పెంచింది. ప్రస్తుతం ఆయనకు ‘వై’ కేటగిరీ భద్రత ఉండగా దాన్ని ‘జడ్’ కేటగిరికి పెంచింది.
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అధికారి తృణమూల్ కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. రాష్ట్ర స్థాయి నేతలు కూడా మరీ గల్లీ నేతల్లాగా విమర్శ
పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి పోలీసు బలగాలను మోహరించడాన్ని నిలిపివేయాలని తృణమూల్ కాంగ్రెస్ కోరింది. ఈ మేరకు బుధవారం ఎన్నికల కమిషన్కు టీఎంసీ లేఖ రాసింది.
కోల్కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ స్టార్ క్యాంపెయినర్, బెంగాలీ సినిమాకు దాదా వంటి మిధున్ చక్రవర్తికి కాషాయ పార్టీ మంగళవారం విడుదల చేసిన తుదిజాబితాలో చోటు దక్కలేదు. రష్బెహరి సీటు న
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు ముందు మోదీ ర్యాలీ సందర్భంగా బీజేపీలో చేరిన బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తికి కాషాయ పార్టీ హ్యాండిచ్చినట్లే కనిపిస్తోంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థు�
నందిగ్రామ్: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తాను పోటీ చేస్తున్న నందిగ్రామ్లో ఏకంగా రెండు ఇళ్లు కిరాయికి తీసుకున్నారు. నందిగ్రామ్లోని రేయపారాలో ఈ రెండు ఇళ్లు ఉన్నాయి. మమత బయటి నుం�