ముకుల్ రాయ్కు భద్రత | బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు ముకుల్ రాయ్కి కేంద్రం భద్రత పెంచింది. ప్రస్తుతం ఆయనకు ‘వై’ కేటగిరీ భద్రత ఉండగా దాన్ని ‘జడ్’ కేటగిరికి పెంచింది.
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అధికారి తృణమూల్ కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. రాష్ట్ర స్థాయి నేతలు కూడా మరీ గల్లీ నేతల్లాగా విమర్శ
పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి పోలీసు బలగాలను మోహరించడాన్ని నిలిపివేయాలని తృణమూల్ కాంగ్రెస్ కోరింది. ఈ మేరకు బుధవారం ఎన్నికల కమిషన్కు టీఎంసీ లేఖ రాసింది.
కోల్కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ స్టార్ క్యాంపెయినర్, బెంగాలీ సినిమాకు దాదా వంటి మిధున్ చక్రవర్తికి కాషాయ పార్టీ మంగళవారం విడుదల చేసిన తుదిజాబితాలో చోటు దక్కలేదు. రష్బెహరి సీటు న
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు ముందు మోదీ ర్యాలీ సందర్భంగా బీజేపీలో చేరిన బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తికి కాషాయ పార్టీ హ్యాండిచ్చినట్లే కనిపిస్తోంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థు�
నందిగ్రామ్: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తాను పోటీ చేస్తున్న నందిగ్రామ్లో ఏకంగా రెండు ఇళ్లు కిరాయికి తీసుకున్నారు. నందిగ్రామ్లోని రేయపారాలో ఈ రెండు ఇళ్లు ఉన్నాయి. మమత బయటి నుం�
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ మ్యానిఫెస్టోను కేంద్ర హోం మంత్రి అమిత్షా ఆదివారం నాడిక్కడ విడుదల చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేష�
కోల్కతా: అధికారం కుటుంబం నిజ స్వరూపాన్ని గుర్తించలేకపోయిన ఓ పెద్ద గాడిదను నేను అని అన్నారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. కాంతి దక్షిణ్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమె అధికా
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ఎన్నికల ముందు మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్నో ఏళ్ల పాటు కాంగ్రెస్లో ఉండి తర్వాత తృణమూల్ కాంగ్రెస్లో చేరిన శిశిర్ అధికారి.. ఆదివారం అమిత్ షా సమక్షంలో బీజేపీలో చ�
కోల్కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించిన తరువాత కేంద్రంలో అధికారంపై దృష్టి సారిస్తామని తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ అన్నారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకత్వంలోని ప్రభుత
కోల్కతా: పదే పదే తమపై ఆరోపణలు చేస్తున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఎన్నికల సంఘం బలమైన సందేశాన్ని పంపించింది. ప్రతిసారీ అధికార పార్టీకి కొమ్ముకాస్తోందంటూ ఎన్నికల సంఘం �
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కౌంటర్ ఇచ్చారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. సోమవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా రాణీబంధ్లో జరిగిన ఓ ర్యాలీలో పాల్గొన్న ఆయన.. నందిగ్రామ్ ఘట�
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తిరిగి తన ప్రచారాన్ని ప్రారంభించారు. కోల్కతాలోని గాంధీ విగ్రహం నుంచి హజ్రా వరకు ఆమె వీల్ఛైర్లోనే రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్ షోలో మాట్లాడిన ఆమె.
కోల్కతా: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆదివారం వీల్చైర్లో ర్యాలీ నిర్వహించారు. కోల్కతాలోని గాంధీ విగ్రహం నుంచి హజ్రా వరకు వీల్చైర్పైనే రోడ్షోలో పాల్గొన్నారు. ఐదు కిలోమీటర్లు సాగిన ఈ ర్యాల�