Mamata Banerjee | పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. అయితే మమతా బెనర్జీ బరిలోకి దిగిన నందిగ్రామ్ స్థానంలో మాత్రం ఫలితంపై గందరగోళం నెలకొంది.
నందిగ్రామ్ : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తీవ్ర ఉత్కంఠ రేపిన నందిగ్రామ్లో బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి గెలుపొందారు. మమతా బెనర్జీపై 1,736 ఓట్ల తేడాతో సువేందు విజయం సాధించారు. మొదటి రౌండ్ �
నందిగ్రామ్: పశ్చిమ బెంగాల్లోనే కాదు మొత్తం దేశంలోనే ఆసక్తి రేపిన నందిగ్రామ్ ఎన్నికల కౌంటింగ్లో తీవ్ర గందరగోళం నెలకొన్నది. మొదటి నుంచీ హోరాహోరీగా సాగిన ఈ ప్రక్రియలో మొదట 1200 ఓట్లతో ముఖ్యమం�
నందిగ్రామ్: పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో తీవ్ర ఉత్కంఠ రేపిన నందిగ్రామ్ ఎన్నికల ఫలితంపై గందరగోళం నెలకొన్నది. మొదట ఈ స్థానంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గెలిచినట్లు భావించారు. కానీ చివరికి ఇక్
న్యూఢిల్లీ: దేశంలో ఎక్కడ ఏ ఎన్నికలు జరిగిన భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నినాదం ఒక్కటే. అదే హిందుత్వ. ఢిల్లీ నుంచి గల్లీ ఎన్నికల వరకు ఏ ఇతర సమస్యలతో పని లేకుండా ఆ పార్టీ ఆ ఒక్క నినాదాంతోనే ఓ
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో గెలిచిన తర్వాత తొలిసారి తన ఇంటి నుంచి బయటకు వచ్చి మాట్లాడారు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ఈ ఘన విజయానికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుత
Prashant Kishor | ప్రశాంత్ కిశోర్ ఏ రాష్ట్రంలో అడుగుపెడితే అక్కడ తన సత్తా చాటుతున్నాడు. తాను పనిచేసిన పార్టీకి తిరుగులేని విజయాన్ని సాధించిపెడుతున్నాడు.
నందిగ్రామ్: పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఎంతో ఉత్కంఠ రేపిన నందిగ్రామ్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విజయం సాధించారు. రౌండ్ రౌండ్కూ ఆధిక్యం చేతులు మారిన ఈ స్థానంలో చివరికి మమతా 1200 ఓట్ల తేడాతో గెలిచ
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ సాధించిన విజయం పూర్తిగా మమతా బెనర్జీ వల్లే సాధ్యమైందని అన్నారు బీజేపీ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయ్వర్గియ. ఈ ఓటమి తర్వాత తాము ఆత్మ పర
నందిగ్రామ్: పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో నందిగ్రామ్ స్థానం సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తోంది. రౌండ్ రౌండ్కూ ఆధిక్యం చేతులు మారుతూ ఎవరు గెలుస్తారో చెప్పలేని పరిస్థితి నెలకొంది. మొత్తం 1
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ మరోసారి బంపర్ మెజార్టీతో అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించిన ప్రశాంత్ కిశోర్ ఫలితాల రోజే ఓ బాంబు పేల్చారు. ఇక నుంచి తాను ఎన్నికల వ్యూహాలు ర�