ఒక వైపు పశ్చిమాసియా యుద్ధంతో తీవ్ర ఆర్థిక భారాన్ని ఎదుర్కొంటున్న అమెరికాకు మరో ముప్పు పొంచి ఉంది. యుద్ధం కారణంగా చమురు ధరలకు రెక్కలొస్తున్న క్రమంలో ఆ ప్రభావం అమెరికా జాబ్ మార్కెట్పై తీవ్ర ప్రభావం చూప�
ఇంధన ఇక్కట్లతో గ్యాస్ ఆధారిత పరిశ్రమలు కుదేలవుతున్నాయి. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని బాలనగర్, చర్లపల్లి, నాచారం, ఉప్పల్, మల్లాపూర్, కూకట్పల్లి, మౌలాలి, శామీర్పేట్, మేడ్చల్, జీడిమెట్ల పారిశ్రా�
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ ప్రభావం ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలను తాకింది. ఇప్పటికే అనేక బడుల్లో మధ్యాహ్న భోజనం కట్టెల పొయ్యిలపై వండుతుండగా, ఇప్పుడీ కొరత వసతి గృహాల్లోనూ కనిపిస్తున్నద
పశ్చిమాసియా యుద్ధ రంగంలోకి మరో భారీ యుద్ధనౌక అడుగుపెడుతున్నది. ఉత్తర అరేబియా సముద్రంలో యుద్ధ క్షేత్రంలోకి 2,000 మంది నావికులతో అమెరికా యుద్ధ విమానాల వాహకనౌక యూఎస్ఎస్ ట్రిపోలి వచ్చేవారం ప్రవేశించనున్నద
వలస బతుకులపై గ్యాస్ పిడుగు పడింది. దేశ వ్యాప్తంగా ఎల్పీజీ సంక్షోభం వేలాది మంది ఉపాధిని పోగొట్టింది. దీంతో వేరే గత్యంతరం లేక వలస కార్మికులు స్వస్థలం బాట పడుతున్నారు. దేశమంతటా ఈ పరిస్థితి నెలకొంది. దీంతో ప
పశ్చిమాసియా యుద్ధం ప్రభావంలో వంటగ్యాస్ వినియోగదారులకు కష్టాలు తప్పడం లేదు. ఎక్కడ చూసినా గ్యాస్ ఏజెన్సీల వద్ద సిలిండర్ల కోసం వినియోగదారులు బారులు తీరి కనిపిస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాకు సరిపడా గ
పశ్చిమాసియా యుద్ధం సోమవారం పదోరోజుకు చేరుకున్నది. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య దాడులు ప్రతిదాడులు కొనసాగాయి. ఇరాన్ లక్ష్యంగా ఇజ్రాయెల్ విస్తృతస్థాయి మిలిటరీ దాడులను చేపట్టింది. టెహ్రాన్, ఇస్ఫహాన్, దక్ష�
పశ్చిమాసియా యుద్ధ ప్రభావం మన దేశంపై లేదని చెప్పిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఒక్కసారిగా సామాన్యులపై భారీగా గ్యాస్ ధరల భారాన్ని మోపింది. వంటగ్యాస్ ధర సిలిండర్కు రూ.60 చొప్పున పెరుగగా, వాణిజ్య గ్యాస్�