Bores and wells | మెట్ పల్లి, ఏప్రిల్ 11: మండుతున్న ఎండలతో భూగర్భ జలాలు రోజురోజుకు ఇంకిపోతున్నాయి. వ్యవసాయ బోర్లు, బావులు వట్టిపోతున్నాయి. రైతులు తమ పంట పొలాలను కాపాడుకునేందుకు అలచాట్లు పడుతున్నారు.
పంటను కాపాడుకునేందుకు రైతులు ఎప్పుడూ లేని కష్టాలు పడాల్సి వస్తోంది. చెరువుల్లో నీళ్లులేక భూగర్భజలాలు అడుగంటిపోవడం, ఎస్సారెస్పీ కాలువలో వారానికోసారి వచ్చే నీళ్లు ఎండిన కాల్వ తడవడానికే సరిపోవడం, ఫిబ్రవ�
రైతన్నలకు మళ్లీ పాత రోజులు వచ్చాయి. వ్యవసాయాన్ని నిలుపుకోవడానికి బావుల బాట పట్టారు. దాదాపు రెండు దశాబ్దాలుగా కనిపించని ఈ ఒరవడి ఇప్పుడు గ్రామాల్లో విరివిగా కనిపిస్తున్నది. ఇంతకాలానికి మళ్లీ రైతులు వ్యవ�
సాగునీరందక పంటలు ఎండిపోతున్నాయని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెన్నారావుపేట మండల వ్యాప్తంగా అనేక మంది రైతులు కాల్వలు, చెరువులు, బావులను నమ్ముకొని యాసంగిలో వరి, మక్కజొన్న సాగు చేశారు.
ఎండాకాలం ప్రారంభానికి ముందే ఆదిలాబాద్ జిల్లాలో తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా గిరిజన గ్రామాల్లో తాగునీటి ఎద్దడి ఏర్పడింది. నార్నూర్ మండలంలోని బొజ్జు కొలాంగూడలో కొన్ని రో�
మండే ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు యువకులు, పెద్దలు చెక్డ్యాంలు, చెరువులు, బావుల్లోని నీళ్లలో ఈత కొడుతూ సేదతీరుతున్నారు. చేవెళ్లకు చెందిన పలువురు యువకులు మధ్యాహ్నం సమయంలో ఎండ వేడి, వడగాల్పుల నుంచి ఉపశమన�
ఎండకాలం వచ్చేసింది. మునుపటిలా కాకుండా ప్రస్తుతం నట్టెండ కాలంలోనూ చెరువులు, కుంటలు, బావులు నీటితో నిండుకుండల్లా మారాయి. దీంతో పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా పిల్లలు, యువకులు వాటివైపు పరుగులు పెడుతున్�
వానకాలం విస్తృతంగా కురిసిన భారీ వర్షాలకు పంటలకు సరిపోయే నీటికి మించి కాలువలు, చెరువులు, బావులు నిండాయి. మూడు నెలల క్రితం కురిసిన వర్షాలకు వాగులు, మత్తడులు, ఒర్రెలు, వాగులు ఉప్పొంగి ప్రవహించాయి.
మెట్ల బావులు అనగానే ఏ రాజస్థానో, గుజరాతో గుర్తుకొస్తాయి. అంతకు పది మెట్లు పైనున్న బావులు తెలంగాణలో అనేకం. నారాయణపేట జిల్లాలోని మెట్ల బావులను ప్రభుత్వ సహకారంతో ‘ద రెయిన్ వాటర్ ప్రాజెక్ట్’ సంస్థ పునర�