నిన్న మొన్నటి వరకు ఆమె పేరు దేశంలో చాలామందికి తెలియదు. కానీ ఇప్పుడు ఆ పేరు మహిళలతోపాటు అందరికీ స్ఫూర్తి. వయనాడ్ విపత్తు సమయంలో గంటల వ్యవధిలో వారధి నిర్మించిన జట్టుకు నేతృత్వం వహించారు మేజర్ సీతా షెల్క�
Pinarayi Vijayan | వయనాడ్ జిల్లాలో కొండచరియలు (Wayanad landslide) విరిగిపడిన ఘటనలో బాధితులకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ (Pinarayi Vijayan) ఆర్థిక సాయం ప్రకటించారు.
వయనాడ్ ముంపు ప్రాంతాలను సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ.. దాదాపు 416 మంది ప్రాణనష్టం జరిగిందని, అందులో 47మంది సీపీఐ నాయకులను కోల్పోయినట్టు చెప్పారు.
పాన్ ఇండియా సూపర్స్టార్ ప్రభాస్ తన పెద్ద మనసు చాటుకున్నారు. కేరళ వయనాడ్ బాధితులకు ఆయన ఆపన్నహస్తం అందించారు. ప్రకృతి విపత్తు వల్ల సర్వం కోల్పోయిన బాధితుల సహాయార్థం రెండుకోట్ల రూపాయలు విరాళంగా ఇస్త�
Rahul Gandhi | కేరళ వాయనాడ్లో కొండచరియలు విరిగిపడిన విపత్తుపై లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రస్తావించారు. ఘటనను జాతీయ విపత్తుగా ప్రకటించాలని.. పరిహారం పెంచాలని, సమగ్ర పునరావాస ప్యాకేజీని ఇవ్వాలని కేం
వయనాడ్ జిల్లాలో జరిగిన కొండ చరియల విషాదంలో శనివారం నాటికి మృతుల సంఖ్య 357కు చేరుకుంది. ఇంకా 206 మంది ఆచూకీ తెలియటం లేదని కేరళ సీఎం పినరయ్ విజయన్ శనివారం మీడియాకు తెలిపారు. శోధన, సహాయక ఆపరేషన్ తుది దశకు చేర�
Wayanad Landslide : వయనాద్లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో బాధిత కుటుంబాలను, స్ధానికులను పరామర్శించిన అనంతరం కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీతో కలిసి ఆ పార్టీ నేత ప్రియాంక గాంధీ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు
Wayanad landslide : భారీ వర్షాల నేపధ్యంలో వయనాద్లో భారీ వైపరీత్యం ముంచుకొస్తుందని కేరళ రాష్ట్రాన్ని జులై 23నే హెచ్చరించామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం పార్లమెంట్లో పేర్కొనడంపై కేరళ సీఎం పినరయి విజయన్ స్ప�
Wayanad landslide : వయనాద్ ఉదంతం మాటలకందని విషాదమని కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ అన్నారు. కొండచరియలు విరిగిపడిన ఘటనలో శిధిలాల నుంచి పలువురి మృతదేహాలు బయటపడ్డాయని, మరి కొందరి జాడ గల్లంతయిందని అన్నారు.