జల వివాదాల పరిష్కారం కోసం కమిటీ ఏర్పాటుచేయాలన్న అంశంపై కేంద్ర ప్రభుత్వంపై ఏపీ సర్కారు ఒత్తిడి చేస్తున్నది. కేంద్ర జల్శక్తి శాఖ అధికారులను ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నట్టు తె లుస్తున్నది. ఢిల్లీలో కేంద
జల వివాదాల పరిష్కారానికి కేంద్ర జల్శక్తి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న ప్రత్యేక కమిటీలోకి సభ్యులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముగ్గురు అధికారుల పేర్లను ప్రతిపాదించింది. ఇందులో ఏపీ జలవనరుల శాఖ ప్రత్�
రాష్ర్టాల డిమాండ్లు తీర్చడం ఎట్టిపరిస్థితుల్లోనూ సాధ్యం కాదని కేంద్రం చేతులెత్తేసింది. గోదావరి-కావేరి అనుసంధాన (జీసీ లింక్) ప్రాజెక్టుపై కేంద్రమే నిర్ణయం తీసుకుంటుందని జల్శక్తి శాఖ స్పష్టం చేసింది.
రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను కేంద్ర జలవనరుల శాఖకు అప్పగించడంతో జూరాల, నెట్టెంపాడ్ రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారనున్నది. జూరాల ప్రాజెక్టు ఉమ్మడి పా లమూరు జిల్లాకు వరప్రదాయినిగ�
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో జలవనరుల శాఖ అధికారులు మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకా రం చుట్టారు. కాకతీయ కాలువ వెళ్లే మండలాల్లోని గ్రామాల్లో కెనాల్కు ఇరువైపులా ఉన్న ఇరిగేషన్ శాఖ స్థలంలో మొక్కలు నాటేం
వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్| ఆంధ్రప్రదేశ్లోని వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగివారు దరఖాస్తు చేసుకోవాలని సూచిం