వేసవి ప్రారంభంలోనే రిజర్వాయర్లలో నీటి నిల్వలు పడిపోతున్నాయి. ప్రస్తు తం రిజర్వాయర్లలో నీటిమట్టం గణనీయంగా తగ్గుతూ అడుగంటి పోతున్నాయి. దీంతో యాసంగిలో వరి పంటలు సాగు చేసిన రైతుల్లో ఆందోళన నెలకొన్నది. మక్�
Kaleshwaram | పాలకుల ముందుచూపు, తీసుకునే మంచి నిర్ణయాలపైనే ఆ ప్రాంత అభివృద్ధి ఆధారపడి ఉంటుందన్నది చాణక్యుడి మాట. ఇందుకు కేసీఆర్ ఆలోచనా విధానం నుంచి పురుడుపోసుకున్న ‘ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం’ నిలువెత్తు ని�
కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్ట డెడ్స్టోరేజీకి చేరుకున్నది. ఎగువ నుంచి నీటి ప్రవాహం నిలిచిపోవడంతో ఆనకట్ట అడుగంటింది. దీంతో శనివారం ఆర్డీఎస్ ప్రధానకాల్వకు చుక్కనీరు చేరలేదు. టీబీ డ్యాం నుంచి ఆర్డీఎస్, �
నీరు జీవనాధారం. మనిషి బతకాలంటే.. నీరు తాగడం చాలా అవసరం. అయితే, అప్పుడప్పుడూ మనం తీసుకునే ద్రవాల కన్నా.. మన శరీరం ఎక్కువ మోతాదులో ద్రవాలను కోల్పోతుంది. అప్పుడు బాడీ డీహైడ్రేట్ అవుతుంది. సరిపడా నీరు తాగకపోవడ�