రాబోయే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఓటరు జాబితా సవరణపై కమిషనర్ ప్రత్యేక దృష్టి సారించారు. ఈ మేరకు నేడు (శని), రేపు (ఆదివారం) అన్ని జోనల్, సర్కిల్ కార్యాలయాలు, వార్డు ఆఫీసుల వద్ద ప్రత్యేక ఓటరు శిబిరాలను �
Padmarao Goud | దేశంలో ఎక్కడా లేని విధంగా వార్డు కార్యాలయాల వ్యవస్థను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారని రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ (Deputy Speaker Padmarao Goud) అన్నారు.
Minister Talasani | ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించి త్వరితగతిన సమస్యలను పరిష్కరించాలనే సదుద్దేశంతో ప్రభుత్వం GHMC ఆధ్వర్యంలో వార్డు ఆఫీసులను ఏర్పాటు చేసిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani) వెల్లడించారు.
నగర ప్రజలకు మరింత మెరుగైన సేవలందించే లక్ష్యంతో నూతనంగా ఏర్పాటు చేసిన మరో 13 వార్డు ఆఫీస్లను బుధవారం ప్రారంభించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.
Minister Talasani | గర ప్రజలకు మరింత మెరుగైన సేవలను త్వరితగతిన అందించే లక్ష్యంతో నూతనంగా ఏర్పాటు చేసిన మరో 13 GHMC వార్డ్ ఆఫీసులను బుధవారం ప్రారంభించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani ) తెలిపారు. ప్రజలు తమ స�
Minister Talasani | ప్రభుత్వ సేవలన్నీ ఒకే చోట ప్రజలకు అందుబాటులో ఉంచడానికి వార్డు కార్యాలయాలను (Ward Offices)నెలకొల్పామని రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani) పేర్కొన్నా�
పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా పలువురికి పురపాలక, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అవార్డులను అందజేశారు. శుక్రవారం శిల్ప కళావేదికగా జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డులను అందజేసి, వారిని ప్రత్యేకంగా అభినం�
Minister Talasani | ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు వార్డు కార్యాలయాలను ప్రారంభించామని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani) తెలిపారు.
Minister Talasani | ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు మున్సిపల్ వార్డు ఆఫీసుల ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani) పేర్కొన్నారు.
పాలనా వికేంద్రీకరణే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వార్డు పాలన ఈ నెల 16 నుంచి అమలు కానుంది. ఈ నెల 10న ప్రారంభించాలని భావించినా.. అదే రోజున మంత్రి కేటీఆర్ అధ్యక్షతన గ్రేటర్ ప్రజాప్రతి�