వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి రాగం వినిపిస్తున్నది. తమ పార్టీ అధిష్టానం ఇక్కడి నుంచి మాజీ మంత్రి కొండా సురేఖ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడంపై అసంతృప్తి వెలిబుచ్చుతున్నారు. �
వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కనీవినీ ఎరుగని రీతిలో రూ. 4100 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. వరంగల్ 38వ డివిజన్ రుద్రమాంబనగర్లో రూ. 4 కోట్లతో రోడ్లు, డ్రైనేజీ పనుల�
వరంగల్ తూర్పు నియోజకవర్గంలో వచ్చే నెల 6వ తేదీన రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. వరంగల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
‘వరంగల్ తూర్పు నియోజకవర్గం 90 శాతం నిరుపేదలు ఉండే ప్రాంతం. మిగతా పది శాతం కూడా మధ్య తరగతి వారే. 2014కు ముందు ఈ ప్రాంతం పాలకుల నిర్లక్ష్యానికి గురైంది. ఎంతోమంది కార్మికులకు ఉపాధినిచ్చిన ఆజంజాహి మిల్లును అమ్మ�
స్లమ్లెస్ కాలనీగా మైసయ్యనగర్ను తీర్చిదిద్దానని వరంగల్ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. శనివారం మైసయ్యనగర్లో 58, 59 జీవోలపై అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు.
ఎమ్మెల్యే నన్నపనేని | వరంగల్ తూర్పు నియోజక వర్గం అభివృద్ధే ధ్యేయంగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ముందుకు సాగుతున్నారు. నియోజకవర్గంలోని 36 వ డివిజన్ చింతల్ ఎస్సీ కాలనీతో పాటు పలు కాలనీలను ఎమ్మెల్యే అధికా�