వనపర్తి రూరల్: చందాపూర్ గ్రామంలో చూస్తున్న అభివృద్ధి ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నదని రాష్ట్ర వ్యవ సాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని చందాపూర్ గ్రామంలో పర్టిలైజ�
మహిళలకు అండగా నిలుస్తున్న ‘సఖి’ అతివల భద్రతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దపీట ప్రత్యేకంగా 181 టోల్ఫ్రీ నంబర్ ఏర్పాటు కష్టం వచ్చిందంటే వెన్నంటే నిలుస్తున్న కేంద్రాలు సమస్యలకు పరిష్కారం చూపుతూ ముం�
44 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతున్న విద్యుదుత్పత్తి విద్యుత్కేంద్రాలను సందర్శించిన జెన్కో డైరెక్టర్ వారం రోజుల్లో 5వ యూనిట్ అందుబాటులోకి ఆత్మకూరు: ప్రియదర్శిని జూరాల ప్రాజక్టుకు ఎగువ నుంచి వరద క�
రేవల్లి: యంజీకేఎల్ఐ ఆయకట్టు చివరి వరకూ రైతులకు సాగు నీరందిస్తామని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. బుధవారం మండల పరిధిలోని తల్పునూర్ గ్రామంలో నూతనంగా మంజూరైన సబ్స్టేషన్ నిర్మాణ పనులకు శంకుస�
వీపనగండ్ల: తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్ఠ పరిచేందుకు కేసీఆర్ ప్రభుత్వం కులవృత్తులకు ప్రాణం పోస్తూ అనేక మందికి జీవనాధారం కల్పిస్తున్నారని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. �
దసరా తర్వాత గొర్రెల పంపిణీ మేళా మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, నిరంజన్రెడ్డి వనపర్తి రూరల్, సెప్టెంబర్ 21 : రాష్ట్రంలో పాడి, పశుసంపద, జీవాల పెంపునకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని పశుసంవర్ధక శాఖ మంత్�
పాన్గల్: దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసి కార్పోరేట్ శక్తులకు ధారాధత్తం చేస్తూ చట్టా లను అమలు చేస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నార
మొదటి, రెండ విడుత గొర్రెల పంపిణీ పూర్తి చేయాలి గొర్రెల పంపిణీ పెండింగ్ వాటిని క్లియిర్ చేయాలి దసరా పండుగ తరువాత గొర్రెల పంపిణీ మేళ జిల్లా కేంద్రంలోని గొర్రెల మార్కెట్ స్థలాన్ని పరిశీలన, ప్రాంతీయ పశువైద్
మత్స్య కళాశాల | అంతర్జాతీయ స్థాయిలో మత్స్య కళాశాల బాలుర వసతి గృహానికి గుర్తింపు తీసుకువస్తామని మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. పెబ్బేరులోని మత్స్య కళాశాల బాలుర వసతి గృహం, భోజనశాలను మ�
ఆరోగ్య ప్రదాయినిగా డ్రాగన్ ఫ్రూట్ ఒక్కసారి పెట్టుబడితో 20 ఏండ్ల దిగుబడి ఎకరాకు రూ.10 లక్షల వరకు ఆదాయం వనపర్తి జిల్లాలో 13 ఎకరాల్లో సాగు చీడపీడల బెడద నిల్.. ఎడారి జాతికి చెందిన డ్రాగన్ ఫ్రూట్ సాగు లాభాలు �
కంటికి రెప్పలా కాపాడుతున్న సైనికులు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి 1971 నాటి అమర వీరులను స్మరిస్తూ ‘భారత్ అమృత్ ఉత్సవ్’ 500 మంది చిన్నారులతో 450 మీటర్ల జాతీయ జెండాతో స్వాగతం ఖిల్లా గట్టు న�
వనపర్తి: యాసంగి నాటికి సగం వరకు గిడ్డంగులను వినియోగంలోకి తెచ్చేలా నిర్మాణ పనులు పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆదేశించారు. సోమవారం ఖిల్లా ఘనపురం మండలంలోని వీరాయపల
ఆత్మకూరు, సెప్టెంబర్ 19 : వానకాలంలో సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ చైర్పర్స న్ గాయత్రీయాదవ్ పేర్కొన్నారు. ఆదివారం 10 గంటల కు 10 నిమిషాల కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని 10వ వార్డుల�
ఆత్మకూరు, సెప్టెంబర్ 19 : 18 సంవత్సరాలు పై బడిన వారు తప్పకుండా కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ గాయత్రీయాదవ్ పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా వ�
శతాబ్ది కాలానికి ఉపయోగపడేలా నిర్మాణం సీఎం ఆకాంక్షకు అనుగుణంగా ఏర్పాటు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఎస్పీ నివాస గృహం ప్రారంభం, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ వనపర్తి, సెప్టెంబర్ 19 : రాష్ట�