పాన్గల్: దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసి కార్పోరేట్ శక్తులకు ధారాధత్తం చేస్తూ చట్టా లను అమలు చేస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నార
మొదటి, రెండ విడుత గొర్రెల పంపిణీ పూర్తి చేయాలి గొర్రెల పంపిణీ పెండింగ్ వాటిని క్లియిర్ చేయాలి దసరా పండుగ తరువాత గొర్రెల పంపిణీ మేళ జిల్లా కేంద్రంలోని గొర్రెల మార్కెట్ స్థలాన్ని పరిశీలన, ప్రాంతీయ పశువైద్
మత్స్య కళాశాల | అంతర్జాతీయ స్థాయిలో మత్స్య కళాశాల బాలుర వసతి గృహానికి గుర్తింపు తీసుకువస్తామని మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. పెబ్బేరులోని మత్స్య కళాశాల బాలుర వసతి గృహం, భోజనశాలను మ�
ఆరోగ్య ప్రదాయినిగా డ్రాగన్ ఫ్రూట్ ఒక్కసారి పెట్టుబడితో 20 ఏండ్ల దిగుబడి ఎకరాకు రూ.10 లక్షల వరకు ఆదాయం వనపర్తి జిల్లాలో 13 ఎకరాల్లో సాగు చీడపీడల బెడద నిల్.. ఎడారి జాతికి చెందిన డ్రాగన్ ఫ్రూట్ సాగు లాభాలు �
కంటికి రెప్పలా కాపాడుతున్న సైనికులు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి 1971 నాటి అమర వీరులను స్మరిస్తూ ‘భారత్ అమృత్ ఉత్సవ్’ 500 మంది చిన్నారులతో 450 మీటర్ల జాతీయ జెండాతో స్వాగతం ఖిల్లా గట్టు న�
వనపర్తి: యాసంగి నాటికి సగం వరకు గిడ్డంగులను వినియోగంలోకి తెచ్చేలా నిర్మాణ పనులు పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆదేశించారు. సోమవారం ఖిల్లా ఘనపురం మండలంలోని వీరాయపల
ఆత్మకూరు, సెప్టెంబర్ 19 : వానకాలంలో సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ చైర్పర్స న్ గాయత్రీయాదవ్ పేర్కొన్నారు. ఆదివారం 10 గంటల కు 10 నిమిషాల కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని 10వ వార్డుల�
ఆత్మకూరు, సెప్టెంబర్ 19 : 18 సంవత్సరాలు పై బడిన వారు తప్పకుండా కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ గాయత్రీయాదవ్ పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా వ�
శతాబ్ది కాలానికి ఉపయోగపడేలా నిర్మాణం సీఎం ఆకాంక్షకు అనుగుణంగా ఏర్పాటు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఎస్పీ నివాస గృహం ప్రారంభం, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ వనపర్తి, సెప్టెంబర్ 19 : రాష్ట�
గోపాల్పేట: అభివృద్దిలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని నాగర్కర్నూల్ ఎంపీ పి.రాములు అన్నారు. శనివారం ఆయన పాన్గల్ మండలం లోని రేమద్దుల గ్రామంలో రైతు వేధిక భవనం ప్రారంభోత్సవానికి వెళు
వనపర్తి: రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 2022 నాటికి 18 సంవత్సరాలు నిండిన యువతి, యువకులందరిని నూతన ఓటరుగా నమోదు కావాలని రాష్ట్ర ఎన్నికల సీఈవో శశంక్గోయల్ అన్నారు. శనివారం ఉదయం హైదరాబాద్ నుండి జిల్లా కలెక్టర్లతో ఎన�
వనపర్తి టౌన్: గిరిజన సంక్షేమ హాస్టళ్లలో పనులను నాణ్యవంతంగా చేపట్టి సహకరించాలని గిరిజన అభివృద్ధి ఉమ్మడి జిల్లా అధికారులు వెంకటేశ్వరసింగ్, చక్రకుమార్లకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్�
పెద్దమందడి: దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ముందంజలో ఉన్నదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నా రు. శనివారం మండలంలోని జగత్పల్లి గ్రామ శివారులోని ఎస్టీ గురకుల పాఠశాల కంప
జీవన విధానంపై కమ్యూనిటి హాల్లో చర్చించుకోవాలి రూ 12లక్షలతో నిర్మించిన కమ్యూనిటి హాల్ ప్రారంభించిన మంత్రి సీఎం సహాయనిధి చెక్కులు పంపిణి వనపర్తి: గిరిజన తండాల్లో ఉన్న ప్రజల అభివృద్ధే లక్ష్యంగా తండాలను గ�
కొత్తకోట: కొత్తకోట మండలంలోని రాయినిపేట, పట్టణంలోని బస్తీ దవాఖానలో ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ షేక్యాస్మిన్ భాషా సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిం�