జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతాగోపీనాథ్కు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. నియోజకవర్గ వ్యాప్తంగా పోలింగ్ సరళి, బూత్లలో ఏర్పాటు చేసిన వసతులను పరిశీలించేందుకు వెళ్లిన స
పోలింగ్ బూత్ల వద్దే డబ్బుల పంపిణీ.. ఇదేంటని ప్రశ్నించిన వారికి బెదిరింపులు, మాట్లాడితే దాడులు.. అధికార పార్టీ కార్యకర్తల కంటే ముఖ్యనేతలే ఏకంగా ఈ పనులకు పాల్పడడం జూబ్లీహిల్స్ ఎన్నికల చరిత్రలో ఇదే మొదట�
ఓటమి భయంతో కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో రిగ్గింగ్కు పాల్పడిందని బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఆరోపించారు. దౌర్జన్యాలు, దాడులు, గూండాగిరితో కాంగ్రెస్ ఈ ఎన్నికలో గెలవాలని ప్రయత్నిస్�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓ డివిజన్ పరిధిలో రిగ్గింగ్కు పాల్పడేందుకు యత్నించిన కాంగ్రెస్ కుట్రలను బీఆర్ఎస్ పార్టీ భగ్నం చేసింది. కృష్ణానగర్లో ఓటువేసేందుకు వచ్చిన ఫేక్ ఓటర్ల(స్థానికేతరులు)ను గ�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓట్లచోరీ ఆరోపణలపై ఎన్నికల సంఘం అధికారులు విచారణ ప్రారంభించారు. సోమవారం యూసుఫ్గూడ డివిజన్ పరిధిలోని బూత్ నెంబర్ 246లోని సంస్కృతి అవెన్యూలో స్థానిక బీఎల్వో, సూపర్వైజర్, ఏఆ
ఎన్నికల విషయంలో తాము ఏం చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం అనే విషయాలను ఎన్నికల సంఘం ఆత్మ పరిశీలన చేసుకోవాలని మాజీ కేంద్ర ఎన్నికల కమిషనర్ ఎస్వై ఖురేషీ అన్నారు.
EVM Tampering: బీజేపీ పార్టీ రిగ్గింగ్కు పాల్పడుతున్నట్లు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేస్తూ బీజేపీ ఓట్లను సొంతం చేసుకుంటున్నట్లు టీఎంసీ పేర్కొన్నది. ఆ ఆరోపణలకు చెం