స్వామి వివేకానందుడు ఒక హిందూ తత్త్వవేత్త మాత్రమే కాదు. సామాన్య జనంతో మమేకమై ఒంటిపూట
అరకొర తిండితో, చాలీచాలని వస్ర్తాలతో పదేండ్ల పాటు యావత్ భారతదేశంలో పర్యటించారు.
జిల్లాలోని వివిధ మండలాలు, గ్రామాల్లో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా యువజనదినోత్సవాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటాలు, విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారతదేశ ఖ్యాతిని,
తెలుగుయూనివర్సిటీ : భారతదేశాన్ని జాగృతం చేసిన స్వామి వివేకానంద గొప్ప మేధావి శాసనమండలి సభ్యులు ఎస్. మధుసూదనాచారి అన్నారు. ఫిలాంత్రోపిక్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 159వ జయంతి సందర్బంగ�
మెహిదీపట్నం : వివేకానంద 158వ జయంతిని పురస్కరించుకొని ఎస్సీ ఎస్టీ మైనారిటీ మాజీ సభ్యుడు, హ్యూమన్ రైట్ కౌన్సిల్ చైర్మన్ రాజారపు ప్రతాప్ ఆధ్వర్యంలో యువజన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారుజ ఈ కార్యక్రమంలో
మియాపూర్ : వివేకానందుడి 157 వ జయంతిని పురస్కరించుకుని శేరిలింగంపల్లి నియోజకవర్గం వివేకానందనగర్ డివిజన్లో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్లు మాధవరం రోజాదేవి, దొడ్ల వెంకటేశ్ గౌడ్, �
అడ్డగుట్ట : స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని జాతీయ యువజన అవార్డు గ్రహీత సుధారాణి బుధవారం తెలంగాణ రాష్ట్ర యువజన వ్యవహారాల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ను మార్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సుధ�
చిక్కడపల్లి : స్వామి వివేకానంద సొసైటీ రూరల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో బుధవారం వివేకానంద జాతీయ అవార్డును ఆర్టీసీ ఎండీ సజ్జనార్కు అందజేశారు. సొసైటీ అధ్యక్షుడు కొడిమల మహేందర్ కుమార్ అవార్డును అందజేశా�
గోల్నాక : భారతదేశ విశిష్ఠతను ప్రపంచానికి చాటిచెప్పి, యువశక్తికి స్వామి వివేకానందుడు స్ఫూర్తిగా నిలిచారని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. గోల్నాక డివిజన్ మారుతినగర్లో ఏర్పాటు చేసిన వివేకానందుడి �
సత్తుపల్లి : నేటి యువత స్వామి వివేకానంద స్పూర్తితో ముందుకుసాగాలని మునిసిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్ అన్నారు. బుధవారం వివేకానంద స్వామి జయంతిని పురస్కరించుకుని పట్టణ శివారులోని జేవీఆర్ పార్కు వద్ద ఉన్న ఆ�
మైలార్దేవ్పల్లి : భారతదేశ ఔనత్యాన్ని ప్రపంచదేశాలకు చాటిన మహానుభావుడు స్వామి వివేకానంద అని రాజేంద్రనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే టి ప్రకాష్గౌడ్ అన్నారు. బుధవారం స్వామి వివేకానంద 159వ జయంతిని పురస్కరి�
న్యూఢిల్లీ: ఇవాళ స్వామి వివేకానంద జయంతి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. వివేకానంద జయంతి సందర్భంగా ఆయన నివాళులు అర్పించారు. స్వామి వివేకానంద తన జీవితాన్ని దేశం కోసం ధారపోశారన్నారు. జాతి �