చిక్కడపల్లి : స్వామి వివేకానంద సొసైటీ రూరల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో బుధవారం వివేకానంద జాతీయ అవార్డును ఆర్టీసీ ఎండీ సజ్జనార్కు అందజేశారు. సొసైటీ అధ్యక్షుడు కొడిమల మహేందర్ కుమార్ అవార్డును అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎస్. ప్రవీణ్ కుమార్, సాయిక్రితిక్, వేణుగోపాల్, శ్యామ్ సుందర్ తదితరులు పాల్గొన్నారు.