బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ కేసులో ప్రముఖ యాంకర్, వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల (Shyamala) పంజాగుట్ట పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే ఇదే కేసులో విష్ణుప్రియ, రీతూ చౌదరిని పోలీసులు విచారించిన విషయం
ఒక నిమిషం వీడియోకు రూ.90వేలు చార్జ్ చేశామని, ఇలా సుమారు15 వీడియోలు ప్రమోట్ చేసినట్లు పంజాగుట్ట పోలీసుల విచారణలో సోషల్మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు, యూట్యూబర్లు చెప్పినట్లు తెలిసింది.
Betting Apps Case | బెట్టింగ్ యాప్స్ కేసులో యాంకర్లు విష్ణుప్రియ, రీతూచౌదరి విచారణ ముగిసింది. ఇద్దరినీ పంజాగుట్ట పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. విష్ణుప్రియను దాదాపు పది గంటలు, రీతూ చౌదరిని దాదాపు ఆరుగంటలకుపైగ�
Panjagutta police seize Vishnupriya's phone | బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. బెట్టింగ్ యాప్స్ కు ప్రచారం చేసిన 25 మందికి పోలీసులు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.
బెట్టింగ్ యాప్స్కు ప్రచారం వ్యవహారంలో (Betting Apps Issue) నటి విష్ణుప్రియ పోలీసు విచారణకు హాజరయ్యారు. గురువారం ఉదయం పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు వచ్చిన ఆమె.. విచారణకు హాజరయ్యారు. బెట్టింగ్ యాప్స్కు ప్రచారం కల్
Betting Apps Case | బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో పంజాగుట్ట పోలీసులు విచారణను వేగవంతం చేశారు. యువత జీవితాలతో చెలగాటం ఆడుతున్న బెట్టింగ్ యాప్స్ని ప్రమోటు చేస్తున్న టీవీ నటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు సహా
బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసే వ్యక్తులపై కేసులు నమోదు చేయాలని ‘నమస్తే తెలంగాణ’ కథనం ద్వారా సందేశమిచ్చిన సీనియర్ ఐపీఎస్ సజ్జనార్ పిలుపు మేరకు సామాజిక బాధ్యత కలిగిన ఓ యువకుడి ఫిర్యాదుతో పోలీసు య
Bigg Boss Telugu - Mid Week Elimination | గత వారం బిగ్ బాస్ హౌస్ నుంచి సోనియా ఆకుల వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ షో స్టార్ట్ అయ్యి నాలుగు వారాలు గడుస్తుండగా.. రోజురోజుకి రసవత్తరంగా సాగుతుంది. 14 మందితో స్టార్ట్ అయిన
సినిమాలతో మొదలుపెట్టి సీరియళ్లలోనూ మంచిపేరు తెచ్చుకుంది నటి విష్ణుప్రియ. ‘అభిషేకం’ ధారావాహిక ద్వారా బుల్లితెరకు పరిచయమై, ప్రస్తుతం జీ తెలుగు ‘త్రినయని’ సీరియల్తో తెలుగువారికి మరింత దగ్గరైంది.
మాసస్, విష్ణుప్రియ నర్తించిన ‘జరీ జరీ పంచె కట్టు’ జానపద గీతాన్ని నివ్రితి వైబ్స్ యూ ట్యూబ్ ఛానల్ ద్వారా గురువారం విడుదల చేశారు. సుద్దాల అశోక్తేజ రచించిన ఈ పాటకు మదిన్ సంగీత సారథ్యం వహించారు. శ్రావణ