Ganesh Nimajjanam | వినాయక నిమజ్జనం దగ్గర పడుతున్నది.. మరో పక్క 9వ రోజునే ఎక్కువ సంఖ్యలో నిమజ్జనాలు చేసేందుకు మండపాల నిర్వాహకులు సన్నాహాలు చేసుకుంటున్నారు
తెలంగాణలో భారీగా బీర్ల ధరలు పెరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ఎక్సైజ్ కమిటీ గురువారం ఆబ్కారీభవన్లో సమావేశమైంది. ప్రభుత్వం ఇటీవల నిర్దేశించిన రూ.వేల కోట్ల లక్ష్యాన్ని చేరుకోవాలంటే మద్యం ధరల పెంపు ఒక్కటే ప�
డీజే సౌండ్కు ఓ యువకుడి గుండె ఆగింది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రెడ్డిపేటలో బుధవారం చోటుచేసుకున్నది. గ్రామానికి చెందిన నరేశ్ (35) స్థానిక యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన గణేశ్ నిమజ్జన శోభాయా
మహబూబ్నగర్ జిల్లా కేం ద్రంలో గణేశ్ ఉత్సవ కమిటీ ఆ ధ్వర్యంలో బుధవారం వినాయ క నిమజ్జనం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని వీధు లు వినాయక విగ్రహాలు, భక్తుల తో కోలాహలంగా మారింది. పో లీసుల భారీ బందోబస్తు మ�
హుస్సేన్ సాగర్ పరిసరాలు భక్త జన సంద్రమవుతున్నాయి. గణేశ్ నిమజ్జనాలతో కోలాహలంగా మారుతున్నాయి. శనివారం సైతం భారీ సంఖ్యలో వినాయక ప్రతిమలను సాగర్లో నిమజ్జనంచేశారు.
పనిదినంగా నవంబర్ రెండో శనివారం: ప్రభుత్వ ప్రకటన హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): వినాయక నిమజ్జనం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్తోపాటు రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లోని ప్
కరీంనగర్ : జిల్లాలో ఈ నెల 9 న జరుగు వినాయక నిమజ్జనం సజావుగా, సంప్రదాయబద్దంగా జరిగేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ ఆడిటోరియంల�
వరంగల్ జిల్లా పర్వతగిరిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విద్యార్థినులతో కలిసి వినాయక నిమజ్జన ఊరేగింపులో పాల్గొన్నారు. పర్వతగిరి సాంఘిక సంక్షేమ గురుకుల స్కూల్ విద్యార్థినిల వినాయక నిమజ్జన ఊరేగిం�