Ganesh Chaturthi 2023 | పండుగ రోజు ఉదయం లేవగానే పొలానికెళ్లి బంకమట్టి తీసుకొస్తాం.ఆ మట్టి వినాయకుడిగా రూపుదిద్దుకుంటుంది. కండ్లకు గురివింద గింజలు పెడతాం. పళ్లు, బొట్టు సున్నంతో రాస్తాం. చిన్న కర్రపుల్ల తీసుకొని చేతుల�
Ganesh Chaturthi 2023 | విఘ్నాలు తొలగించే ఆ విఘ్నేశ్వరుడి పండుగే వినాయకచవితి. ఈ రోజు భక్తి శ్రద్ధలతో స్వామిని పూజించి.. విజయాలు చేకూరాలని దేవుడిని కోరుకుంటారంతా! గణపయ్య భోజనప్రియుడు. ఆయన కృపావీక్షణలు మనపై కురవడానికి వ�
వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా
నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా॥
అని రోజూ మనం గణపతిని ప్రార్థిస్తాం. భారీ శరీరంతో కోటి సూర్యకాంతులను ప్రసరింపజేస్తూ, వంకర తిరిగిన తొండంతో అనుగ్రహించే ఓ దైవ
Ganesh Chaturthi | వినాయక చవితి పండగ నేపథ్యంలో ఏర్పాటు చేసే గణేశ్ మండపాలకు నిరంతర విద్యుత్ సరఫరా, భద్రతా పరంగా విద్యుత్ శాఖ చేపట్టిన పనులను దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్�
మట్టి గణపతే కాదు.. చాక్లెట్ గణపతి, తమలపాకుల గణపతి, చిరుధాన్యాల గణపతి, వివిధ రకాల ఆకులతో తయారుచేసిన గణపతి.. ఇలా పర్యావరణ హితమైన గణపతి విగ్రహాలు చాలా ఉన్నాయి. పర్యావరణానికి ఎటువంటి హానీ కలిగించని విగ్రహాలివ�
గణేశ్ నవరాత్రి ఉత్సవాలకు నగరం ముస్తాబవుతున్నది. వైవిధ్యభరితమైన రూపాల్లో భక్తులకు దర్శనమిచ్చేందుకు నలుమూలలా గణనాథులు కొలువుదీరనున్నారు. వినాయక చవితికి సమయం ఆసన్నమవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం ఉత్సవాలన�
వినాయకుడి పూజలో ద్రవ్యాలన్నీ ప్రకృతి ప్రసాదించినవే! ముఖ్యంగా గరిక అంటే గణపతికి ప్రీతి. దూర్వయుగ్మం సమర్పిస్తే చాలు ఉప్పొంగిపోతాడు. అయితే గౌరీతనయుడికి గరిక అంత ప్రీతిపాత్రం ఎందుకో తెలిపే కథ గణేశ పురాణం�
Hyderabad Metro | వినాయక నవరాత్రులకు హైదరాబాద్ నగరం సిద్ధమవుతోంది. ఇక ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకునేందుక భక్తులు నగరం నలుమూలల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాలపై కర్ణాటక, మహారాష్ట్రాల న�
విఘ్నాలను నివారించే విఘ్నేశ్వరుడి జన్మదినమే వినాయక చవితి. ఆ గణనాథుడి నవరాత్రోత్సవాలకు వేళైంది. ఈ నెల 18 నుంచి వాడవాడలా మండపాలతో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరియనున్నది.
ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు వచ్చేశాయి. ప్రతి యేటా అన్ని పూజలకు ఆది దేవుడైనా గణపయ్యను ప్రతిష్టించి పూజలు చేయడం ఆనవాయితీగా వస్తున్నది.
నూతన పార్లమెంట్ భవనంలో సమావేశాలకు కేంద్రం ముహూర్తం ఖరారు చేసింది! పాత భవనం నుంచి కొత్త పార్లమెంట్ భవనంలోకి సమావేశాల్ని మార్చే ప్రక్రియను గణేశ్ చతుర్థి రోజు చేపట్టాలని మోదీ సర్కార్ భావిస్తున్నది.