మన సంప్రదాయంలో ముచ్చటగా మూడు నవరాత్రి ఉత్సవాలు చేసుకుంటాం. మొదటివి చైత్రమాసంలో వచ్చే వసంత నవరాత్రులు . రెండోవి భాద్రపదంలో గణపతి నవరాత్రులు, మూడోవి ఆశ్వయుజంలో శరన్నవరాత్రులు.
Vinayaka Chavithi | మహారాష్ట్రలో పుణె, అహ్మద్నగర్, రాయ్గఢ్ జిల్లాల్లో స్వయంభువులుగా పేర్కొనే ఎనిమిది వినాయక మందిరాలు ఉన్నాయి. మయూరేశ్వర్ మొదలుకొని మహాగణపతి వరకు వరుసగా ఈ ఎనిమిది మందిరాలను దర్శించుకోవడం ఆనవాయ
ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి నీరు ఏర్పడ్డాయి. నీటి నుంచి భూమి ఏర్పడింది. భూమి జడపదార్థం. నీరు ప్రాణాధార శక్తి. ఈ రెండు పదార్థాలు కలవటం వల్ల అంటే.. జడపదార్థమైన భూమి చైతన్యం కలిగిన నీళ్లత
దేవ, మానవ గణాలకు అధినాయకుడు.. గణేషుడు. ‘గణానాం త్వా గణపతిగ్ం హవా మహే’ అంటూ పూజల్లో అగ్రస్థానం అందుకున్నాడు. ఇండ్లల్లో సాధారణ నోములు మొదలుకొని వైదిక యాగాల వరకూ.. అన్నిటా తొలి పూజలు స్వీకరిస్తున్నాడు. ఇప్పు�
వినాయక చవితి పండుగ సందర్భంగా పాఠశాలలకు సెలవు ఉండడంతో ఇంటికి వచ్చిన బాలుడు తిరిగిరాని లోకాలకు వెళ్లాడు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం కొండాపూర్ గ్రామ పరిధిలోని తాళ్ల తండాలో ఆదివారం రాత్రి ఈ విషాదక�
వినాయక చవితి వేడుకలు ఉమ్మడి జిల్లాలో వైభవంగా జరుపుకొంటున్నారు. జిల్లా కేంద్రాలతోపాటు గ్రామాల్లో గణనాథుడి విగ్రహాలు అందంగా అలంకరించిన మండపాల్లో కొలువుదీరాయి. ఈ సందర్భంగా భక్తులు, మండపాల నిర్వాహకులు వి�
మహారాష్ట్రలో పుణె, అహ్మద్నగర్, రాయ్గఢ్ జిల్లాల్లో స్వయంభువులుగా పేర్కొనే ఎనిమిది వినాయక
మందిరాలు ఉన్నాయి. మయూరేశ్వర్ మొదలుకొని మహాగణపతి వరకు వరుసగా ఈ ఎనిమిది మందిరాలను
దర్శించుకోవడం ఆనవాయితీ. మహ�
వాటాదారులకు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) వినాయక చవితి పండుగ కానుకను అందించింది. 1:1 బోనస్ షేర్ల జారీకి ఆ సంస్థ బోర్డు గురువారం ఆమోదం తెలిపింది. ఈ మేరకు రెగ్యులేటరీ ఫైలింగ్లో రిలయన్స్ పే�
వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా లక్ష మట్టి గణపతులను పంపిణీ చేసేందుకు హెచ్ఎండీఏ సన్నాహాలు చేసింది. మరిన్ని వివరాలకు ఈఈ శంకర్ (9849909845), డిప్యూటీ ఈఈ విక్రమ్ (9849031531) సంప్రదించాలని అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్�
వినాయక చవితి పండుగ సందర్భంగా రిలయన్స్ డిజిటల్ ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఇప్పుడు రిలయన్స్ డిజిటల్లో కొనుగోలు చేసే ఏ టెక్నాలజీ ఉత్పత్తినైనా గణేష్ చతుర్థి డే సెప్టెంబర్ 19న డెలివరీ, ఇన్స్టాలేష�
వినాయక చవితి పండుగ సందర్భంగా పర్యావరణ పరిరక్షణ, వాతావరణం, నీరు కాలుష్యం కాకుండా ప్రతిఒకరూ మట్టి వినాయక ప్రతిమలనే ప్రతిష్ఠించి పూజించాలని దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పిలుపునిచ్చారు.