రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో బీఆర్ఎస్దే విజయమని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నా రు. గ్రామాల్లో పార్టీకి అపూర్వ ఆదరణ ఉన్నదన్నారు. బాధ్యతలు చేపట్టిన నూతన సర్పంచ్లు గ్రామాల అభివృద్ధి
పల్లె పోరు ముగిసింది.. రేపటినుంచి కొత్త పంచాయతీ పాలకవర్గాలు కొలువు దీరనున్నాయి. నూతన సర్పంచ్ల పాలన అందుబాటులోకి రానున్నది. అయితే ఈసారి గెలుపొందిన వారిలో అత్యధికులు కొత్తవారే ఉన్నారు. పాలన అనుభవం, రాజకీ�
పంచాయతీ ఎన్నికల్లో కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి, బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సూచించారు. శుక్ర వారం పరకాల మండలం నాగారం గ్రామంలో ఏర్పాటుచేసిన మ�
అందరూ కలిసికట్టుగా ఉండి గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని, దీనికోసం గ్రామాల్లో అన్నివర్గాలతో కమిటీలు వేసుకొని ముందుకు సాగాలని బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్రావు పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా ఎర్ర
గ్రామాల అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న గ్రామ పంచాయతీ కార్యదర్శులపై రేవంత్రెడ్డి సర్కార్ డీఎస్ఆర్(డైలీ శానిటేషన్ రిపోర్ట్) యాప్ గుదిబండ మోపింది. పంచాయతీ పాలకవర్గాలు లేక ఒకవైపు, నిధులు మంజూరు
మేడారం జాతర పరిధిలో విలేజ్ డెవలప్మెంట్ కమిటీల అనుమతి లేకుండానే అభివృద్ధి పనులు చేపట్టడం స్థానిక గ్రామ పాలకులు, వీడీసీ సభ్యుల్లో ఆగ్రహానికి కారణమవుతున్నది. జాతర అభివృద్ధిలో నామినేటెడ్ పనులకు వీడీస�
పల్లెటూళ్లు ప్రగతిపథంలో దూసుకెళ్తున్నాయి. కేసీఆర్ ప్రభుత్వ ప్రోత్సాహంతో అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయి. మన పల్లెల విజయసోపానాలు దేశంలో మార్మోగుతున్నాయి. జాతీయ అవార్డులు వరుస కడుతున్నాయి. రాష్ట్ర ప్ర�