Boy Dies By Suicide | ఒక బాలుడు వీడియో గేమ్స్కు బానిస అయ్యాడు. వర్షం వల్ల స్కూల్కు వెళ్లకుండా ఇంట్లో ఉన్నాడు. దీంతో పలు గంటలపాటు మొబైల్ ఫోన్లో వీడియో గేమ్స్ ఆడాడు. ఈ నేపథ్యంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ప్రస్తుతం సాంకేతిక యుగం నడుస్తున్నది. ఉద్యోగాలు మొదలుకుని చదువుల దాకా.. అన్నిటా ‘టెక్నాలజీ’నే కీలకపాత్ర పోషిస్తున్నది. ఈక్రమంలో పెద్దల నుంచి పిల్లల వరకు.. ఎక్కువ సమయం స్క్రీన్లతోనే గడపాల్సి వస్తున్నది. �
పిల్లల పెంపకం.. తల్లిదండ్రుల జీవితంలో అత్యంత ప్రధానమైనది. ఎన్నో సవాళ్లతో కూడుకున్నది. అయితే, నవతరం తల్లిదండ్రులు పేరెంటింగ్ విషయంలో ‘లో రేటింగ్' తెచ్చుకుంటున్నారు. ఉరుకులు పరుగుల జీవితంలోపడి.. పిల్లల క�
స్మార్ట్ఫోన్స్, కంప్యూటర్, టీవీ, వీడియో గేమ్స్, ట్యాబ్లెట్స్.. మొదలైన డిజిటల్ పరికరాలతో పిల్లలు గంటల తరబడి గడపటంపై 89 శాతం మంది తల్లులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
PUBG | పబ్జీ గేమ్ ఆడొద్దని తల్లిదండ్రులు మందలించడంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రుక్మాపూర్లో జరిగింది. ఎస్సై ఉపేంద్ర చారి తెలిపిన వివరాల ప్రకారం.. రు క్�
ఎన్నికల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం పెరుగుతున్నది. యంత్రాలే స్వయంగా ఓటర్లకు వ్యక్తిగతంగా పదేపదే సందేశాలు పంపటం ద్వారా వారి మనసు మార్చి తన క్లయింటుకు ఓటు వేసేలా భ్రాంతికి గురి చేస్తాయి.
నేటి కాలంలో పిల్లలు తమ తోటివారితో కలిసి గ్రౌండ్లో ఆడుకోవడం ఎప్పుడో మరిచిపోయారు. శారీరక, మానసిక ఉల్లాసానికి దోహదపడే అసలైన ఆటలకు పూర్తిగా దూరమయ్యారు. ఏ మాత్రం సమయం చిక్కినా మొబైల్ ఫోన్లు, ట్యాబ్లలో వీడ�
సామాజిక మాధ్యమాలు, వీడియో గేమ్లు పిల్లల మానసిక ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయన్న అంశంపై నిర్వహించిన పియర్సన్ గ్లోబల్ లెర్నర్స్ సర్వేలో తల్లిదండ్రులు మిశ్రమంగా స్పందించారు. వీడియో గేమ్లు పిల�
వీడియో గేమ్స్ ద్వారా విదేశీ సంస్థల ఆర్జన ఏటా రూ.5 వేల కోట్లు మనదేశం నుంచి విదేశాలకు సంపద పిల్లలు, యువతను బానిసలను చేస్తున్న సంస్థలు పబ్జీ బ్యాన్తో ‘ఫ్రీ ఫైర్’ రూపంలో డేంజర్ గేమ్ రీ ఎంట్రీ విదేశీ వీ�
అది కూడా వారాంతాల్లోనే చైనా కఠిన నిబంధనలు బీజింగ్, ఆగస్టు 30: పిల్లలు ఆన్లైన్ వీడియో గేమ్లు ఆడటంపై చైనా కఠినమైన నిబంధనలు విధించింది. వారాంతాల్లో, సెలవు రోజుల్లో కేవలం ఒక గంట మాత్రమే వీడియో గేమ్లు ఆడుక�