హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం... బిల్డర్లకు స్వర్గధామం. తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్ వళ్లిన చాలా మంది వ్యాపారులు రియల్ ఎస్టేట్ రంగంలో రాణిస్తున్నారు. కానీ ఏడాది కాలంలో రియల్ రంగంలోని
AP News | ఏపీ పీసీబీ చైర్మన్ పదవికి మాజీ సీఎస్ సమీర్ శర్మ రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో పీసీబీ చైర్మన్ బాధ్యతలను సీఎస్ నీరభ్కుమార్కు అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
నార్కట్పల్లికి చెందిన లఘు చిత్ర దర్శకుడు, యువ చిత్రకారుడు, చిత్రలేఖనోపాధ్యాయుడు నర్రా వేణుగోపాల్రెడ్డి ప్రతిష్టాత్మక ఎంఎఫ్ హుస్సేన్ పురస్కారానికి ఎంపికయ్యారు.
తెలంగాణకు హరితహారం పథకం అద్భుతమైన కార్యక్రమమని మహారాష్ట్ర రెవెన్యూ, అటవీశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బీ వేణుగోపాల్రెడ్డి ప్రశంసించారు. పచ్చదనం పెంపులో తెలంగాణ విధానం అనుసరణీయమని కొనియాడారు.
బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన రూ.30లక్షల నిధులు గోల్మాల్ అయినట్లు మున్సిపల్ కమిషనర్ జి.వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. వివిధ పన్నుల రూపంలో నగర ప్రజల నుంచి సేకరించిన నిధులను ఏప్రిల్ నుంచ�
నేడు ప్రారంభించనున్న మంత్రి హరీశ్రావు, హీరో అఖిల్ సిద్దిపేట, ఫిబ్రవరి 16: సిద్దిపేటలో సీఎం కేసీఆర్ కప్ క్రికెట్ టోర్నీకి వేళయైంది. సీఎం పుట్టిన రోజును పురస్కరించుకుని సిద్దిపేటలోని ఆచార్య జయశంకర్ �