పెద్దపల్లి జిల్లాలోని అర్హులైన దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ కోసం 100 శాతం సబ్సిడీ పై ఉచితంగా అందించేందుకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 27 తేదిని చివరితేదిగా నిర్ణయించినట్లు జిల్లా సంక్
ఐపీఎల్లో ఇంతవరకూ ట్రోఫీ నెగ్గని జట్లలో ఒకటైన ఢిల్లీ క్యాపిటల్స్ 2025 సీజన్కు కొత్త హెడ్కోచ్ను నియమించుకుంది. భారత మాజీ క్రికెటర్ హేమాంగ్ బదానీ ఆ జట్టుకు వచ్చే సీజన్ నుంచి చీఫ్ కోచ్గా వ్యవహరించన�
IPL 2025 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ ముందు ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ ట్రోఫీ కోసం నిరీక్షిస్తున్న ఢిల్లీ జట్టుకు కొత్త హెడ్కోచ్ వచ్చేశాడు.
రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు సలహాదారులను నియమించుకున్నది. వేం నరేందర్రెడ్డి, షబ్బీర్ అలీ, మల్లు రవికి క్యాబినెట్ ర్యాంకు హోదాతో ప్రభుత్వ సలహదారుల బాధ్యతలు అప్పగించింది.
భారీ ర్యాలీ, మోదీ దిష్టిబొమ్మ దహనం హైదరాబాద్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఏర్పాటు ప్రక్రియపై ప్రధాని మోదీ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ బుధవారం హైకోర్టులో న్యాయవాదులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. హై�