ములుగు జిల్లాపరిషత్ కా ర్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న నేరెళ్లపల్లి వెంకటేశ్వ ర్లు అనారోగ్యంతో 2023, 2024 లో మెడికల్ లీవ్ తీసుకున్నాడు.
కేంద్రం ఆమోదించిన అటవీ సంరక్షణ నియమాలు ఆదివాసీల హక్కులను కాలరాసేలా ఉన్నాయని వివిధ ఆదివాసీ, రైతు సంఘాల నాయకులు ధ్వజమెత్తారు. దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్త పోరాటాలు చేస్తామని పేర్కొన్నారు.
కాలేజీలో లీక్.. పాలమూరు విద్యార్థికి షేర్ పరీక్ష సమయం దాటినా ఫోన్లు చూస్తూ కూర్చున్న పలువురు విద్యార్థులు అనుమానంతో తనిఖీ చేసిన లెక్చరర్లు విద్యార్థి ఫోన్లోప్రశ్నపత్రం ప్రత్యక్షం ఎగ్జామ్ అబ్జర్వ�