గోపీచంద్ మలినేని (Gopichandh Malineni) దర్శకత్వం వహిస్తున్న వీరసింహారెడ్డి (Veera Simha Reddy) సినిమా నుంచి మరో సాంగ్ అప్డేట్ అందించారు మేకర్స్. ఈ సారి పక్కా మాస్ బీట్తో ఫ్యాన్స్ ముందుకొచ్చాడు బాలయ్య.
ఇండస్ట్రీ వ్యక్తులతో మంచి అనుబంధాన్ని కొనసాగించే యాక్టర్ల జాబితాలో ముందువరుసలో ఉంటారు బాలకృష్ణ, పవన్ కల్యాణ్ (Pawan Kalyan). ఈ ఇద్దరు ఒక్కచోట చేరితే ఎలా ఉంటుంది. అది కూడా ఒకరి సినిమా సెట్స్ లో ఇంకొకరు కనిపిస్తే
వీరసింహారెడ్డి (veerasimhareddy) నుంచి విడుదలైన సుగుణ సుందరి సాంగ్ నెట్టంట వ్యూస్ పంట పండిస్తూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. ఈ డ్యుయెట్ సాంగ్ మేకింగ్ విజువల్స్ను ట్విటర్లో షేర్ చేశారు మైత్రీ మూవీ మే�
గోపీచంద్ మలినేని (Gopichandh Malineni) దర్శకత్వం వహిస్తున్న వీరసింహారెడ్డి (Veera simha reddy) మూవీ నుంచి రెండో పాట సుగుణ సుందరిని డిసెంబర్ 15న లాంఛ్ చేయనున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అయితే తాజాగా పాట ఏం టైంలో రాబోతుంద�
చిరంజీవి, బాలకృష్ణ మధ్య పోరు సిద్ధమైంది. ఒకరు 'వాల్తేరు వీరయ్య' అంటూ తలపడటానికి వస్తుంటే.. మరొకరు 'వీర సింహా రెడ్డి' అంటూ వస్తున్నారు. ఎప్పుడూ ఉండే పోటీనే అయినా.. ఈ సారి ఎందుకో పోటీ రసవత్తరంగా సాగుతుంది. హీరోల
అగ్ర హీరో బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ‘వీరసింహారెడ్డి’. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు.
బాలకృష్ణ నటిస్తున్న కొత్త సినిమా ‘వీరసింహారెడ్డి’. దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. శృతి హాసన్ నాయికగా నటిస్తున్నది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యేర్నేని, వై. రవిశంకర�
Super Star Krishna | సూపర్ స్టార్ కృష్ణ మృతి పట్ల సినీ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది. గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన కృష్ణ.. చికిత్స తీసుకుంటూనే మంగళవారం తెల్లవారుజామున 4.00 గంటల సమయంలో తుది శ్వాస విడిచా
నందమూరి బాలకృష్ణ (Balakrishna) ఇటీవలే అడ్వర్టైజింగ్ వరల్డ్లోకి ఎంట్రీ ఇస్తున్నాడని ఓ అప్డేట్ తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై అధికారిక అప్డేట్ వచ్చింది. బాలకృష్ణ తొలి కమర్షియల్ యాడ్ వీడియో వచ్చేస�
నందమూరి బాలకృష్ణ (Balakrishna) సినిమాలతో అభిమానులకు కావాల్సిన వినోదాన్ని అందిస్తూనే.. మరోవైపు సమాజసేవలో కూడా తన వంతు ముందుంటారు. ఈ టాలెంటెడ్ యాక్టర్కు సంబంధించిన వార్త ఒకటి నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.