VB Kamalasan Reddy | ఎక్సైజ్ శాఖలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్గా విధులు నిర్వహించి బుధవారం పదవీ విరమణ చేసిన వీ కమలాసన్ రెడ్డి పదవీ కాలాన్ని మరో రెండేండ్లు పొడిగిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
రాష్ట్రంలో సారా రక్కసి మళ్లీ కోరలు చాస్తోంది. ఏ పల్లెల్లో చూసినా నాటుసారా ఏరులై పారుతోంది. అదే స్థాయిలో ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహిస్తున్నప్పటికీ సారాను పూర్తిస్థాయిలో అరికట్టలేకపోతున్నారు. ఎక్�
రాష్ర్టాన్ని గుడుంబారహితంగా తీర్చిదిద్దేందుకు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిం ది. గుడుంబా తయారీపై ఉక్కుపాదం మోపింది. ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో నాటుసారా మళ్లీ తయారు చేస్తున్నట్టు
నూతన సంవత్సర వేడుకలను దృష్టిలో పెట్టుకుని గ్రేటర్లో డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల వినియోగం, సరఫరా జరగకుండా నిర్వహించిన ‘ఆపరేషన్ డ్రగ్స్' సక్సెస్ అయినట్లు అబ్కారీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర�
డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) చట్టాలను ఉల్లంఘించినవారిపై ఈ ఏడాది 573 కేసులు నమోదు చేసినట్టు డీసీఏ డైరెక్టర్ జనరల్ వీబీ కమలాసన్రెడ్డి పేర్కొన్నారు.
శేరిలింగంపల్లి ఎక్సైజ్ పోలీసులపై వస్తున్న అవినీతి, అక్రమాలకు సంబంధించిన ఆరోపణలపై ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వి.బి.కమలాసన్రెడ్డి స్పందించారు.
Rave Party | రేవ్ పార్టీల్లో పాల్గొంటూ బంగారు భవిష్యత్ను బలి చేసుకోవద్దని తెలంగాణ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వీబీ కమలాసన్ రెడ్డి సూచించారు. ఉన్నత ఉద్యోగాలు పొందిన వ్యక్తులు, ఉన్నత చదువ�
అక్రమంగా ఔషధాలు తయారు చేస్తూ, పెద్దఎత్తున నిల్వచేసిన ఆస్పెన్ బయోఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ గోదాంపై రాష్ట్ర డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు ఆబ్కారీ అధికారులతో కలిసి దాడులు జరిపారు.
Dhoolpet | గంజాయి అమ్మకాలకు కార్ఖానాగా మారిన ధూల్పేట్లో ఆగస్టు 31 నాటికి గంజాయి అమ్మకాలు, వినియోగం లేకుండా కట్టడి చేయాలని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వీబీ కమలాసన్ రెడ్డి ఆదేశించారు. ఈ కట్
దావత్లలో ‘సిట్టింగ్' వేయాలంటే ఇక తప్పనిసరిగా ఎక్సైజ్శాఖ అనుమతి తీసుకోవాల్సిందే! అక్కడ ఏదైనా నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ (ఎన్డీపీఎల్) కనిపిస్తే ఉపేక్షించేది లేదని ఎక్సైజ్శాఖ ఎన్ఫోర్స్మెంట్ వ�