వసంత పంచమి వేడుకలను బుధవారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. చదువుల తల్లి సరస్వతీదేవి పుట్టినరోజును పురస్కరించుకొని భక్తులతో ఆలయాలు కిటకిటలాడాయి.
యాచారం మండలంలోని నందివనపర్తి గ్రామంలోని జ్ఞానసరస్వతి దేవాలయంలో బుధవారం వసంతపంచమిని పురస్కరించుకుని పెద్ద ఎత్తున అక్షరాభ్యాసం చేపట్టారు. ముందుగా సరస్వతి అమ్మవారికి అభిషేకం, అలంకరణ అనంతరం పూజలు చేశారు
జిల్లా వ్యాప్తంగా బుధవారం వసంత పంచమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. నగరంలోని పారమిత విద్యాసంస్థల్లో వేదపండితులతో సరస్వతీ పూజ, అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు.
చదువుల తల్లి సరస్వతీదేవి పుట్టిన రోజును పురస్కరించుకొని బీచుపల్లి క్షేత్రంలోని లక్ష్మీహయగ్రీవ సమేత జ్ఞానసరస్వతీ అమ్మవారి ఆలయంలో బుధవారం వసంత పంచమి వేడుకలను వైభవంగా నిర్వహించారు.
దువుల తల్లి సరస్వతి దేవీ జన్మతిథి పంచమి పురస్కరించుకొని బుధవారం జిల్లాలో వివాహాలు, అక్షరాభ్యాసాలు, ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
సరస్వతీదేవీని మాఘపంచమి నాడు శ్రీపంచమి పేరిట విశేషంగా ఆరాధిస్తారు. సర్వవిద్యలకు ఆధారం వాగ్దేవి దేవి చిన్నా పెద్ద తేడా లేకుండా పుస్తకాలు, బలపాలు, పెన్నులు అమ్మవారి వద్ద పెట్టి అమ్మను కొలుస్తారు. అమ్మవారి