బీజేపీ తిరుగుబాటు నేత వరుణ్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై మరోసారి విరుచుకుపడ్డారు. దేశంలో జోరుగా సాగుతున్న ప్రైవేటీకరణను ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ఇలా ప్రైవేటీకరణ చేస్తే.. చాలా మంది ఉద్యోగాలు �
న్యూఢిల్లీ: దేశంలో నిరుద్యోగం చాలా తీవ్రమైన సమస్య అని బీజేపీ ఎంపీ వరుణ్గాంధీ పేర్కొన్నారు. నిరుద్యోగ సమస్యను విస్మరించడం.. దూదితో నిప్పును కప్పిపెట్టే ప్రయత్నం లాంటిదేనని మోదీ సర్కారుకు చురకలంటించారు
Varun Gandhi : కరోనా వైరస్ తాజా వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో యూపీలో భారీ ర్యాలీలు, ప్రచార సభలను నిర్వహించడం పట్ల సొంత పార్టీపై బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ విమర్శలు గుప్పించా�
న్యూఢిల్లీ: పంటలపై కనీస మద్దతు ధరకు సంబంధించిన చట్టాన్ని రూపొందించాలని బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఆయన ప్రధాని మోదీకి లేఖ రాశారు. రైతు పంటలకు సంబంధించిన ఇతర �
Kangana Ranaut | బాలీవుడ్ నటి కంగనా రనౌత్పై బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. భారతదేశానికి 2014లో స్వాతంత్ర్యం వచ్చింది.. 1947లో స్వాతంత్ర్యం రాలేదు.. అది భిక్షం అని కంగనా వ్యాఖ్యానించిం
లక్నో: రైతుల డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించాలని బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ మరోసారి డిమాండ్ చేశారు. ఉత్తర ప్రదేశ్లోని బరేలీలో రైతు కుటుంబాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన వరుణ్ గాంధ�
న్యూఢిల్లీ, అక్టోబర్ 10: లఖింపూర్ ఘటనను హిందువులు, సిక్కుల మధ్య యుద్ధంగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతున్నదని బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ హెచ్చరించారు. ఇది చాలా ప్రమాదకరమన్నారు. మానిన గాయాలను మళ్లీ రేపడమేన�