ఖమ్మంలో ఆదివారం జరిగిన ఓట్ల లెక్కింపులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్యపై కాంగ్రెస్ అభ్యర్థి మట్టా రాగమయి 19,463 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మొత్తం నియోజకవర్గంలో 2,43,118 ఓట్లకు గాను 2,12,549 ఓట్ల�
అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గురువారం ప్రశాంతంగా జరిగింది. సత్తుపల్లి, వైరా నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. వృద్ధులు, దివ్యాంగులు, బాలింతలు, యువకులు పోలింగ్ కే
తెలంగాణ ఏర్పాటు ముందు వరకూ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న వైరా నియోజకవర్గం స్వరాష్ట్రం సిద్ధించిన తరువాత సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. కచ్చితంగా చెప్పాలంటే గడిచిన పదేళ్లలో నియోజకవర్గ రూపురేఖలు పూర్తిగా �
రాష్ట్రంలో పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతోందని, అభివృద్ధికి చిరునామాగా తెలంగాణ నిలుస్తోందని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజలకు కరెంటు కష్టాలు తప్పాయని గుర్త�
60 ఏళ్లు అవకాశం ఇస్తే కాంగ్రెస్ చేసిన అభివృద్ధి శూన్యమని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు విమర్శించారు. ఆ పార్టీ ఇస్తున్న ఆరు గ్యారెంటీలకు ప్రజల్లో విశ్వాసం లేదని అన్నారు. ఆ పార్టీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే
వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి బానోత్ మదన్లాల్ గెలుపే లక్ష్యంగా ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ శ్రేణులు దూసుకుపోతున్నారు. మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభి�
నా బలం ప్రజలే, నా ధైర్యం ప్రజలే, నా ప్రాణం ఉన్నంతవరకు ప్రజలతోనే ఉంటా.. ప్రజల మధ్యనే తిరుగుతా.. అని వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి బానోత్ మదన్లాల్ అన్నారు. ఆదివారం వైరా మున్సిపాలిటీ పరిధిలో 1, 2, 3, 4, 20వ వా�
వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి బానోత్ మదన్లాల్ విజయాన్ని కాంక్షిస్తూ బుధవారం వైరా మున్సిపాఇటీ పరిధిలోని గాంధీచౌక్, 12, 13వ వార్డుల్లో షాపులకు, ఇంటింటికి తిరిగి ప్రజారం నిర్వహించారు. కారు గుర్తుప�
నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బానోత్ మదన్లాల్ విజయాన్ని కాంక్షిస్తూ మండల బీఆర్ఎస్ నాయకులు మంగళవారం ముమ్మర ప్రచారం నిర్వహించారు. రంగురాళ్లబోడు, మూడుతండా, స్టేషన్ చీమలపాడులలో నాయకులు �
వచ్చే ఎన్నికల్లో సమష్టిగా పనిచేసి వైరా నియోజకవర్గంలో విజయ బావుటాను ఎగురవేద్దామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బానోతు మదన్లాల్ పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో బుధవారం నిర్వహించిన బీఆర్ఎస్ ముఖ్యక�