న్యూఢిల్లీ, అక్టోబర్ 27: కొవిడ్ టీకా వేసుకోవడంలో చాలామంది అలసత్వం ప్రదర్శిస్తున్నారని కేంద్రప్రభుత్వం తెలిపింది. గడువు దాటినప్పటికీ, రెండోడోసు టీకాను దాదాపు 11 కోట్ల మంది ఇంకా వేసుకోలేదని వెల్లడించింద�
వాషింగ్టన్: కరోనా దృష్ట్యా భారత్ సహా పలు దేశాలపై గతంలో విధించిన ప్రయాణ ఆంక్షలను వచ్చే నెల 8 నుంచి ఎత్తివేస్తున్నట్టు అమెరికా ప్రకటించింది. కరోనా టీకా వేయించుకుని ఉంటే తమ దేశానికి రావచ్చని శ్వేతసౌధం తె�
విదేశీ ప్రయాణికులకు కేంద్రం కొత్త మార్గదర్శకాలున్యూఢిల్లీ: భారత్కు వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులకు కేంద్రం కరోనా ఆంక్షలను సరళతరం చేసింది. వ్యాక్సిన్ల పరస్పర గుర్తింపుపై 11 దేశాలతో (బ్రిటన్, ఫ్రాన్స్, జ
న్యూఢిల్లీ, అక్టోబర్ 19: దేశంలో కొవిడ్ టీకాల వినిమయం 100 కోట్ల డోసులకు చేరువైంది. ప్రధాని మోదీ ఈ ఏడాది జనవరి 16న కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 99 కోట
వాషింగ్టన్: అమెరికాకు వెళ్లాలనుకునేవారికి శ్వేతసౌధం శుభవార్త అందించింది. వాక్సినేషన్ పూర్తిచేసుకున్న వారికి వచ్చే నెల 8 నుంచి అమెరికాలోకి అనుమతిస్తామని శ్వేతసౌధ అధికార ప్రతినిధి తెలిపారు. ఎఫ్డీఏ ల�
లేకపోతే టీకాకు డబ్బెక్కడిది కేంద్ర మంత్రి రామేశ్వర్ తెలి న్యూఢిల్లీ, అక్టోబర్ 11: దేశ ప్రజలందరికీ కరోనా టీకాను ఉచితంగా వేస్తాం.. ఖర్చంతా మేమే భరిస్తాం.. అంటూ ప్రగల్భాలు పలికిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్�
జిల్లా కలెక్టర్ రాల్ రాజ్ జైనూర్ : ప్రతి పల్లెల్లో అర్హులైన వారందరూ కొవిడ్ టీకా వేయించుకోవాలని కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ రాల్ రాజ్ పేర్కొన్నారు. గురువారం మండలంలోని మానిగూడ గ్రామాన్�
కేంద్రం నుంచి ఆదేశాలు వచ్చే అవకాశం రాష్ట్రంలో పంపిణీకి వైద్యారోగ్యశాఖ ఏర్పాట్లు హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా వచ్చేవారంలో టీనేజర్లకు (12-17 ఏండ్లు) కొవిడ్ టీకాలు అందుబాటులోకి రాను
కేంద్రానికి ప్రతిపాదించిన సంస్థన్యూఢిల్లీ, అక్టోబర్ 3: తాము అభివృద్ధి చేసిన కరోనా టీకా జైకోవ్-డీ ధరను రూ.1900గా జైడస్ క్యాడిలా సంస్థ కేంద్రప్రభుత్వానికి ప్రతిపాదించింది. అయితే, ధర తగ్గింపుపై కేంద్రం సంస�
న్యూఢిల్లీ: పిల్లలపై కొవాగ్జిన్ టీకా ట్రయల్స్ సమాచారాన్ని భారత్ బయోటెక్ డీసీజీఐకి సమర్పించింది. ఈ విషయాన్ని సంస్థ చైర్మన్, ఎండీ కృష్ణ ఎల్లా శనివారం వెల్లడించారు. 2-18 ఏండ్ల వయసున్న పిల్లలపై కొవాగ్జిన
అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ బోథ్ : గ్రామాల్లో వంద శాతం కరోనా వ్యాక్సినేషన్ పూర్తయ్యేలా చూడాలని జిల్లా అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సూచించారు. శుక్రవారం బోథ్లోని రైతు వేదిక భవనంలో ఎంప