లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి నేతృత్వం వహించి పార్టీని గెలిపించిన యోగి ఆదిత్యనాథ్ ఈ నెల 25న రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. లక్నోలోని ఏక్తా క్రికెట్ స్టేడియంలో జరిగే
ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించేందుకు ఒక్క ఓటు చాలు. తాజాగా ముగిసిన ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ స్వల్ప ఓట్లతో తేడాతో చాలా మంది అభ్యర్థులు ఓటమిపాలయ్యారు.
లక్నో: ఉత్తరప్రదేశ్తోపాటు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన లఖింపూర్ ఖేరీ ఘటన, ఆ రాష్ట్రంలోని అధికార బీజేపీపై ఎలాంటి ప్రభావం చూపలేదు. లఖింపూర్ ఖేరీ పరిధిలోని మొత్తం 8 స్థానాల్లో ఆ పార్టీ విజయం సాధించింది. అన�
హైదరాబాద్: అన్ని రాజకీయ పార్టీలు తమ ఓటమిని దాచేందుకు ప్రయత్నిస్తున్నాయని, అందుకే ఈవీఎంలపై వేలెత్తుతున్నాయని ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్న�
లక్నో: ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ రికార్డు సృష్టించారు. 15 ఏళ్ల తర్వాత తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. అలాగే ఎమ్మెల్యేగా సీఎం పదవిని రెండోసారి చేపట్టనున్నారు. 2017లో యోగి ఆదిత్యనాథ్ ఉత
లక్నో: ఉత్తరప్రదేశ్లో అధికార బీజేపీకే ప్రజలు మళ్లీ పట్టంకట్టనున్నట్లు తెలుస్తున్నది. అయితే గత అసెంబ్లీ ఎన్నికల కన్నా ఈసారి సీట్లు బాగా తగ్గుతాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. యూపీలోని మొత్తం 403 అసెంబ�
ఉత్తరప్రదేశ్లో రేపు చివరి విడుత పోలింగ్ పూర్వాంచల్ పరిధిలో 54 సీట్లకు ఎన్నికలు సిట్టింగ్ బీజేపీ ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత వారణాసిలో సీట్లు తగ్గుతాయని మోదీ భయం అక్కడే రెండు రోజులు మకాం.. విస్తృత ప�
కోల్కతా: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) గెలుపొందాలని కోరుకుంటున్నట్లు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆకాంక్షించారు. కోల్కతాలో మీడియాతో సోమవారం ఆమె మాట్లాడారు. ఉత్తర ప�
లక్నో: సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్ను సీఎంగా చేస్తామని ప్రతిజ్ఞ చేసినట్లు సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (ఎస్బీఎస్పీ) అధినేత ఓం ప్రకాష్ రాజ్భర్ తెలిపారు. లక్నోలో బుధవారం మిత్రపక్ష �
లక్నో: చీఫ్ ఎలక్షన్ కమీషనర్ సుశీల్ చంద్ర ఇవాళ లక్నోలో మీడియాతో మాట్లాడారు. వచ్చే ఏడాది జరనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల గురించి ఆయన సమాచారం ఇచ్చారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ..నిర�
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరగబోయే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో.. బహుజన్ సమాజ్వాదీ పార్టీ అగ్రవర్ణ కులస్తులకు 40 సీట్లు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. 403 అసెంబ్లీ స్థానాలు ఉన్న యూపీల�