హైదరాబాద్ నగరంలో వృథాగా ఉన్న, కబ్జాకు గురవుతున్న, చెత్తకుప్పలుగా వినియోగిస్తున్న చిన్నచిన్న ప్రభుత్వ స్థలాలను ప్రజా ప్రయోజన కార్యక్రమాలకు వినియోగించాలని రాష్ట్ర మున్సిపల్శాఖ నిర్ణయించింది.
ఎండాకాలం విపరీతమైన వేడి వల్ల బాగా దాహం వేస్తుంది. దీంతో ఘనాహారం సరిగ్గా తినలేం. ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకుంటాం. మనకు తెలియకుండానే తక్కువ కేలరీలు అందుతాయి. అంతేకాదు, చెమట పట్టడం వల్ల శరీరంలోని నీరు బయట
ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకోవాలని వర్థన్నపేట ఎమ్మెల్యే, వ రంగల్ జిల్లా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆరూరి రమేశ్ పిలుపునిచ్చారు. శుక్రవారం గ్రేటర్ వరంగల్లోని 3వ డివిజన్ పైడిపల్లిలో రెండో ర�
పోలీసు శాఖ ఆధ్వర్యం లో మండలంలోని సోమిని గ్రామంలోని గిరిజన ఆశ్రమోన్నత పాఠశాలలో ఆదివారం నిర్వహించిన ఉచిత మెగా మెడికల్ క్యాంపునకు విశేష స్పందన లభించింది. సుమారు 3 వేల మందికి పైగా తరలివచ్చి వైద్య పరీక్షలు �
స్వయం సహాయక సం ఘాల సభ్యులకు బ్యాంకులు అందిస్తున్న రుణాల ను సద్వినియోగం చేసుకోవాని ఎమ్మెల్యే విఠల్ రె డ్డి సూచించారు. లోకేశ్వరం మండల కేంద్రంలోని రైతువేదికలో గురువారం మండల నాయకులతో కలిసి మండల సమాఖ్య సంఘ�
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ (టీఎస్ఆర్టీసీ) అధ్వర్యంలో ఇంటింటికీ కార్గో సేవలు అందుబాటులోకి వచ్చాయని, వీటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఈ సంస్థ గ్రేటర్ హైదరాబాద్ జోన్ కార్గో డిప్యూటీ చీఫ్ �
జాతీయ లోక్ అదాలత్(ఈ నెల 26వ తేదీ)ను పూర్తిస్ధాయిలో సద్వినియోగం చేసుకోవాలని ఆదిలాబాద్ ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు. పోలీస్ ముఖ్య కార్యాలయంలో శుక్రవారం ఆదిలాబాద్ సబ్ డివిజన్కు సంబంధించిన 12 �
గరంలో ఏర్పాటు చేసిన ఆరోగ్య మేళాలను సందర్శించి, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ శర్మన్ ప్రజలకు సూచించారు. ప్రజల ఆరోగ్యసంరక్షణే లక్ష్యంగా నిర్వహించతలపెట్టిన ఆరోగ్య మేళాను సోమవారం సనత్నగర్ల