గిడ్డంగుల నిర్వహణ, శాంతిభద్రతల పర్యవేక్షణ, సైనికులకు ఉపయోగకరంగా ఐఐటీ గువాహటిలోని ఏరోమోడెలింగ్ క్లబ్ విద్యార్థులు పలు అధునాతన డ్రోన్లను అభివృద్ధి చేశారు. గిడ్డంగుల నిర్వహణ కోసం ప్రత్యేకంగా వేర్హౌ�
నేటి ఆధునిక జీవితంలో సెల్ఫోన్తో విడదీయరాని బంధం ఏర్పడింది. ప్రతి సెకను అంటిపెట్టుకొని ఉండాలన్న ఆసక్తి.. ఏ పరిస్థితుల్లో ఉన్నా కాల్ లిఫ్ట్ చేయాలనే ఆతృత.. అనేక అనర్థాలకు దారి తీస్తున్నది. సెల్ఫోన్ మా�
ప్రేమ పేరుతో కొందరు.. పరిచయాన్ని ఆసరా చేసుకొని మరికొందరు యువతుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. స్మార్ట్గా వల విసిరి చాటింగ్లతో మొదలుపెట్టి ముగ్గులోకి దింపి అవసరం తీరాక మొహం చాటేస్తున్నారు. ఈ స్నేహం, ప్
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల వాడకం ములుగు జిల్లా వ్యాప్తంగా సాగుతోంది. ప్రభుత్వం నిషేధం విధించినా అధికారులు అమలు చేయడంలేదు. అనుకూలంగా ఉన్నాయని ప్రజలు, తక్కువ రేటుకు వస్తున్నాయని దుకాణదారులు పాల
ఒకే నంబర్ వాట్సాప్ను రెండు వేర్వేరు ఫోన్లలో వినియోగించడానికి వాట్సాప్ సంస్థ కొత్త ఫీచర్ను అందుబాటులోకి తీసుకురానున్నది. ఈ ఫీచర్తో ప్రైమరీ డివైజ్తో పాటు, సెకండరీ డివైజ్లో కూడా వాట్సాప్ యాక్టివ�
ప్రస్తుత గ్లోబలీకృత ప్రపంచంలో పిల్లలకు సెల్ఫోన్లను దూరంపెట్టి పుస్తకాలను దగ్గర పెట్టాలని అవసరం ఎంతైనా ఉందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ టీ.శ్రీనివాసరావు అన్నారు. ఖమ్మం పుస్తక మహోత్సవంలో ఆరో ర�
మొబైల్ ఫోన్లను వాడే దేశాల జాబితాలో భారతదేశానికి మూడో స్థానం దక్కింది. అత్యధిక వినియోగంలో బ్రెజిల్ ఉండగా.. రెండో స్థానం ఇండోనేషియాకు దక్కింది. భారతీయులు ప్రతిరోజూ 4 గంటలకు పైగా మొబైల్ ఫోన్లపై గడుపుతున�