ఎప్పుడూ గలగలా మాట్లాడే ఆ యాంకర్ తడబడింది. వార్తలు చదువుతున్న సమయంలో నోట మాటలు రావడం కష్టంగా అనిపించింది. దాంతో తనకు ఏదో జరుగుతోందని అర్థం చేసుకున్న ఆమె.. వెంటనే తెలివిగా వాతావరణ వార్తలు విందాం అంటూ పక్కకు
ఇంట్లో ఎవరూ లేని సమయంలో మంటలు అంటుకున్నాయి. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఒక అమెజాన్ డెలివరీ ఏజెంట్.. దాన్ని చూసి వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించింది. వాళ్లు వచ్చే వరకు అక్కడే ఉండి, వారికి ఆ ఇంటిని చూ
ఇంట్లో పడున్న డొక్కు కారు ఆమె జీవితాన్ని మార్చేసింది. ఆ కారు లైసెన్స్ ప్లేటు నెంబరుతో ఒక లాటరీ కొన్నదా 43 ఏళ్ల అమెరికా మహిళ. ఫుడ్ స్టాప్ మినీ మార్ట్లో ఆమె కొన్న పిక్-5 లాటరీ నెంబరుకు 50 వేల డాలర్లు తగిలినట్లు
అగ్రరాజ్యం అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇంటిపై ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్బీఐ) రెయిడ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ట్రంప్ ఇంట్లో 11 వేలకుపైగా ప్రభుత్వ పత్రాలు దొరికినట్లు ఎఫ్బీ�
న్యూఢిల్లీ: ఇంటి ఆవరణలోని స్విమ్మింగ్ పూల్లో ఈత కొడుతున్న ఓ మహిళకు ఆస్మాత్తుగా ఫిట్స్ వచ్చాయి. దాంతో ఆమె ఈదలేక నీటిలో మునిగిపోతున్నది. ఇది గమనించిన ఆ మహిళ పదేండ్ల కొడుకు పరుగున వచ్చి, స్వ�
సినీ తారలను దేవుళ్లుగా కొలిచే అభిమానులకు కొదవ లేదు. అదే బిగ్బీ వంటి తారలకు అలాంటి అభిమానులు బోలెడంతమంది ఉంటారు. వాళ్లలో ఒకరే అమెరికాలోని న్యూజెర్సీలో ఉండే గోపీ సేథ్. అతని భార్య రింకూ కూడా బిగ్బీకి బిగ్�
చైనాను నిలువరించడంలో భారతదేశం పాత్ర చాలా కీలకమని అమెరియా నేవీ అత్యున్నత అధికారి మైక్ గిల్డే అన్నారు. వాషింగ్టన్లో జరిగిన ఒక సెమినార్లో పాల్గొన్న గిల్డే.. భారత్ వల్ల చైనా కేవలం తూర్పు వైపునే పూర్తిగా ఫ�
ఆకాశంలో మేఘాలు ఎలా ఉంటాయి? మామూలుగా అయితే తెల్లగా ఉంటాయి. భారీ వర్షం పడేలా ఉంటే నల్లగా ఉంటాయి. కానీ పర్పుల్ రంగులో ఉన్న మేఘాన్ని ఎప్పుడైనా చూశారా? సరిగ్గా ఇలాంటి మేఘమే అమెరికాలోని చిలీ ఆకాశంలో కనిపించింది
అగ్రరాజ్యం అమెరికాలో ఘోరం జరిగింది. ఇళ్లు తగలబడి నష్టపోయిన వారికి సాయం చేయాలని ఫండ్ రైజర్ కార్యక్రమం జరుగుతోంది. వాళ్లను చూసిన ఒక డ్రైవర్.. తను నడుపుతున్న వాహనాన్ని ఆ గుంపుపైకి తోలాడు. ఈ ఘటన కొలంబియా కౌంట�
అగ్రరాజ్యం అధినేత జోబైడెన్ తన మతిమరుపుతో మరోసారి వార్తల్లో నిలిచారు. గతంలో ఒకసారి విలేకరుల ప్రశ్నలకు తలాతోకా లేని సమాధానలు ఇచ్చిన బైడెన్.. ఆ తర్వాత కూడా ఇలాంలి చేష్టలతో వార్తల్లో నిలిచారు. తాజాగా చిప్స్ �
అమెరికాకు చెందిన ఒక కంపెనీ బంపరాఫర్ ప్రకటించింది. ఎందరో కలలు కనే.. కలల ఉద్యోగానికి దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ ఉద్యోగస్తులు చేయాల్సిన పనేమీ ఉండదట. చుట్టూ ఏం జరుగుతున్నా సరే పట్టించుకోకుండా నిద్రపోవడమే వ�
డ్రాగన్ కంట్రీ చైనా ఎంతగా వారిస్తున్నా వినకుండా అమెరికా హౌస్ ఆఫ్ రిప్రజంటేటివ్స్ నాన్సీ పెలోసీ.. తైవాన్ సందర్శనకు వచ్చారు. ఈ పర్యటనను తీవ్రంగా ఖండించిన చైనా.. ఇది కచ్చితంగా తమను రెచ్చగొట్టేందుకే అని మండ�
ఉగ్రవాద సంస్థ అల్ఖైదా అధినేత అల్జవహరిని అమెరికా బలగాలు హతమార్చాయి. కాబూల్పై చేసిన వైమానిక దాడుల్లో అల్జవహరి హతమైనట్లు యూఎస్ ప్రెసిడెంట్ జోబైడెన్ వెల్లడించారు. ఈ క్రమంలో అమెరికా ప్రజలంతా అప్రమత్తం�
అమరగాయకుడు, ప్రముఖ సంగీత దర్శకులు, మరియు స్వాతంత్ర సమరయోధుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావు శత జయంతి వేడుకల సందర్భంగా వారికి భారతరత్న పురస్కారం ఇవ్వడం సముచితం అనే నినాదంతో శంకరనేత్రాలయ యుఎస్ఏ అధ్యక్ష�