ప్రతికా స్వేచ్ఛకు సంకెళ్లు వేస్తూ భారత్లో వస్తున్న చట్టాలపై ప్రధాని మోదీతో జరిగే భేటీలో ప్రస్తావించాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ను ‘ఇంటర్నేషనల్ ప్రెస్ ఇన్స్టిట్యూట్' (ఐపీఐ) కోరింది. కేంద్ర ప�
జీ-20 సదస్సు సమావేశాల్లో భాగంగా సెప్టెంబర్లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత్కు రాబోతున్నారని ఆ దేశ అధికారులు తెలిపారు. ఈ పర్యటనపై అధ్యక్షుడు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని అమెరికా ఉన్నతాధికారి డోనా�
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సైకిల్ పై నుంచి కింద పడ్డారు. అయితే వెంటనే పైకి లేచిన ఆయన తాను బాగానే ఉన్నట్లు తెలిపారు. కాగా, బైడెన్కు ఎలాంటి దెబ్బలు తగలలేదని వైట్హౌస్ పేర్కొంది. అమెరికా చ�
రష్యా అధ్యక్షుడు పుతిన్ ఓ కసాయి అంటూ అమెరికా అధ్యక్షుడు బైడెన్ విరుచుకుపడ్డ సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యలపై వైట్హౌజ్ వివరణ ఇచ్చింది. తమ ఉద్దేశం అది కాదంటూ పేర్కొంది. ఇక పుతిన్ అధికారంలో �
ప్రపంచంలో శాంతి నెలకొనాలంటే చైనా, అమెరికా చేతులు కలపాలని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఆకాంక్షించారు. ఉక్రెయిన్, రష్యా మధ్య జరుగుతున్న పరిణామాలను ఎవ్వరూ కోరుకోరని, ఈ పరిణామాల వల్ల ఎవ్వరి
రష్యా- ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్, అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ మధ్య చర్చలు జరగబోతున్నాయి. శుక్రవారం ఈ చర్చలు జరుగుతాయని వైట్హౌజ్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇ
వాషింగ్టన్: ఉక్రెయిన్ పట్ల రష్యా అవలంభిస్తున్న వైఖరిని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ఖండించారు. ఉక్రెయిన్లోని వేర్పాటువాద ప్రాంతాలైన డొనెట్స్క్, లుహాన్స్క్ను రష్యా స్వతంత్ర ప్రాంతాలుగా గుర్
ఉక్రెయిన్పై రష్యా దాడి చేయడానికి రెడీ అయిపోయినట్లు ఓ అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఫిబ్రవరి 16న ఉక్రెయిన్పై దాడులకు దిగాలని రష్యా అధ్యక్షుడు వ్లాద్మీర్ పుతిన్ ముహూర్తం కూడా నిర్ణయించుకున�
Joe Biden | ఉక్రెయిన్లో యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. ఆ దేశంపై ఏ క్షణమైనా దాడికి చేయడానికి రష్యా సర్వం సన్నద్ధం చేసుకుంటున్నది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్లో ఉన్న తమ పౌరులు వెంటనే స్వదేశానికి వచ్చేయాలని అమెరికా అధ్య
ఐఎస్ఐఎస్ అగ్రనేత అల్ఖురేషీని అమెరికా దళాలు మట్టుబెట్టాయి. ఈ విషయాన్ని అమెరికా ప్రెసిడెంట్ జోబైడెన్ స్వయంగా ప్రకటించారు. అల్ఖురీషి లక్ష్యంగా అమెరికన్ కౌంటర్ టెర్రరిజం దళాలు నార్త్ వెస్ట్ �
బీజింగ్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ వర్చువల్గా సమావేశం అయ్యారు. ఈ నేపథ్యంలో తైవాన్ విషయంలో ఇద్దరూ గట్టి వార్నింగ్లు ఇచ్చుకునట్లు తెలుస్తోంది. వీడియో లింక�
జో బైడెన్ | కాబూల్ ఎయిర్పోర్టు వద్ద వచ్చే 24 గంటల్లో మరో ఉగ్రవాద దాడి జరిగే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చరించారు. రాగల 24 నుంచి 36 గంటల్లో విమానాశ్రయ పరిసరాల్లో ఉగ్రవాదులు మరోసారి దాడుల�