ఐటీ కారిడార్లో ఆహ్లాదాన్ని పంచేందుకు అటవీ పార్కు అందుబాటులోకి వచ్చింది. మహానగరానికి మణిహారంలా మారిన ఔటర్ రింగు రోడ్డును ఆనుకుని ఉన్న అటవీ పార్కు ఇప్పుడు ఐటీ కారిడార్లోని నివాసం ఉంటున్న వారికి పేవరే
ఒకవైపు పట్టణీకరణతో పెరుగుతున్న కాలుష్యం.. మరోవైపు ఉద్యోగ నిర్వహణలో ఒత్తిడి.. వెరసి నగర వాసి జీవన విధానంలో వస్తున్న మార్పులతో ఎన్నో అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. వీటి నుంచి నగర వాసులకు ఉపశమనం కల్ప�
నిజామాబాద్ : ప్రజల ఆరోగ్యం, ఆహ్లాదం కోసం సీఎం కేసీఆర్ మదిలో నుంచి పుట్టిన మరో వినూత్న ఆలోచన అర్బన్ ఫారెస్ట్ పార్కు అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఈ అర్బన్ ఫారెస్ట్ పార్కు ల ఏర్పాటు వల్ల పట్టణ స
ఆయన వల్లే అటవీ విస్తీర్ణం పెంపుదలలో 2వ స్థానం మూడేండ్లలో మొదటి స్థానం సాధిస్తాం 2025 నాటికి 42% పచ్చదనమే లక్ష్యం ‘నమస్తే తెలంగాణ’తో మంత్రి ఇంద్రకరణ్రెడ్డి ఆదిలాబాద్, జనవరి 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఫారెస
ప్రత్యేక యాప్ను రూపొందించిన అటవీశాఖ ఆవిష్కరించిన మంత్రి ఇంద్రకరణ్రెడ్డి హైదరాబాద్, జనవరి 7 (నమస్తేతెలంగాణ): నగర, పట్టణ వాసులకు మానసిక ఉల్లాసం, ఆహ్లాదకరమైన వాతావరణం అందించేందుకు ఏర్పాటుచేసిన అర్బన్ ఫ
Pranavayu Park | హైదరాబాద్లోని గాజులరామారంలో అందమైన ప్రాణ వాయు అర్బన్ ఫారెస్ట్ పార్కు త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి రానుంది. 142 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఈ పార్కు పచ్చదనంతో కళకళలాడుతోంది. రూ. 16 కోట�
అత్యంత ఆకర్షణీయంగా అర్బన్ ఫారెస్ట్ పార్కు ఆధునిక శైలిలో నిర్మాణాలు కనువిందు చేసే బొమ్మలు, ఆహ్లాదపరిచే గార్డెనింగ్ చిన్నారులు ఆడుకునేలా తీరొక్క పరికరాలు గాజులరామారంలో 140 ఎకరాల్లో కనువిందు వచ్చేనెలల
హరితహారాన్ని మించిన మరో గొప్ప కార్యక్రమం లేదు : కేటీఆర్ | హరితహారాన్ని మించిన ఉదాత్తమైన, గొప్ప కార్యక్రమం మరొకటి లేదని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.