Gaurav Gogoi | పహల్గాం ఉగ్రదాడి (Pahalgam Terror attack) పై మంగళవారం లోక్సభలో గంటన్నరపాటు మాట్లాడిన హోంమంత్రి.. తన హోంశాఖ వైఫల్యం గురించిగానీ, దాడి ఘటనకు నైతిక బాధ్యత వహిస్తున్నాననిగానీ ఒక్క మాట కూడా మాట్లడకపోవడం దురదృష్టకరమన
ఉత్తర తెలంగాణలో బీడీకార్మికుల కోసం 2012లో యూపీఏ సర్కార్ బీడీ కార్మిక దవాఖాన (Beedi Workers Hospital)ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. 2012 సెప్టెంబర్లో హాస్పిటల్కు అప్పటి కేంద్ర మంత్రి మల్లికార్జున ఖార్గే శంఖుస్థాపన చేశారు
దేశంలో నిరుద్యోగ సమస్యను ఎన్డీఏతో పాటు యూపీఏ సైతం పరిష్కరించలేకపోయాయని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అంగీకరించారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానం మీద జరిగిన చర్చలో సోమవారం ఆయన లోక్సభలో మాట్లా�
దేశ ఆర్థిక వ్యవస్థకు దశ, దిశ చూపిన వ్యక్తి మన్మోహన్ సింగ్ అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. ఆయనపై పీవీ నరసింహా రావు పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయలేదని చెప్పారు. లైసెన్స్ రాజ్, పర్మ
లోక్సభ ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. మూడోసారి ప్రధాని పీఠం కోసం బీజేపీ, ఎలాగైనా పూర్వవైభవం సాధించాలని కాంగ్రెస్ విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఇరు పార్టీల అగ్రనేత దేశవ్యాప్తంగా విస్తృతంగా పర్యటి�
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశాల నేపథ్యంలో ఆ పార్టీకి వ్యతిరేకంగా హైదరాబాద్ నగర వ్యాప్తంగా పోస్టర్లు, హోర్డింగ్లు వెలిశాయి. . సీడబ్ల్యూసీ అంటే కాంగ్రెస్ వర్కింగ్ కిమిటీ కాదని, అది కరప్ట్ వర్కి�
కాంగ్రెస్, టీఎంసీ, ఆప్ సహా బీజేపీని వ్యతిరేకించే పార్టీలతో కూడిన నూతన కూటమి పేరు ఇక యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (యూపీఏ)గా కొనసాగే అవకాశం లేదు. బెంగళూర్లో మంగళవారం 20 పార్టీలకు పైగా పాల్గొ
రాజకీయ ప్రత్యర్థులను వేధించేందుకు నరేంద్ర మోదీ పాలనలో సీబీఐ, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు దుర్వినియోగమవుతున్నాయని దాదాపు 50 శాతం భారతీయులు అభిప్రాయపడ్డారు. మోదీ పాలనకు తొమ్మిదేండ్లు పూర్తయిన సందర�
బీజేపీ అంటే భారత జనాలను పీడించే పార్టీ అని మంత్రి హరీశ్ రావు (Minister Harish rao) అన్నారు. నిండా ముంచిన బీజేపీని (BJP) ముంచాలని ప్రభులు చూస్తున్నారని వెల్లడించారు. అన్ని వర్గాలను కేంద్రంలోని ప్రధాని మోదీ (PM Modi) ప్రభుత్వం
వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవడానికి కలిసివచ్చే ప్రతిపక్షాలన్నింటితో కూటమిగా ఏర్పడి పోరాడాల్సిందేనని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు.
ఇది కేవలం నిరుడు పెరిగిన లెక్క స్విస్ బ్యాంకులో భారీగా డిపాజిట్లు 14 సంవత్సరాల గరిష్ఠానికి చేరిక ఆ ఖాతాల్లో మన డబ్బు 30 వేల కోట్లు స్విట్జర్లాండ్ సెంట్రల్ బ్యాంకు లెక్కిది ‘బీజేపీ అధికారంలోకి వస్తే, స్�
రాష్ట్రపతి ఎన్నికల నగారా మోగింది. దేశ అత్యున్నత పీఠంపై తమ అభ్యర్థిని కూర్చోబెట్టేందుకు అధికార, విపక్షాలు పావులు కదుపుతున్నాయి. దేశంలోని 18 రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అధికారంలో ఉన్నప్పటికీ, తమ అ�
అజిత్ సింగ్| కరోనా కాటుకు మరో రాజకీయ ప్రముఖుడు ప్రాణాలొదిరారు. కేంద్ర మాజీ మంత్రి, రాష్ట్రీయ లోక్దళ్(ఆర్ఎల్డీ) అధ్యక్షుడు చౌదరి అజిత్ సింగ్ కరోనాతో కన్నుమూశారు. 82 ఏండ్ల అజిత్ సింగ్ ఏప్రిల్ 22న కరోనా బ�