ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్)లో తెలుగు టైటాన్స్ మళ్లీ తడబడింది. పుణె అంచెలో భాగంగా బుధవారం జరిగిన తొలి మ్యాచ్లో టైటాన్స్ 33-36 తేడాతో యూపీ యోధాస్ చేతిలో ఓడింది. లీగ్లో ఇది వరుసగా రెండో ఓటమి కాగా, మొత్తంగా �
ప్రో కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో మరో ఉత్కంఠ పోరు అభిమానులను ఊపేసింది. మంగళవారం డిఫెండింగ్ చాంపియన్ పుణెరి పల్టన్, యూపీ యోధాస్ మధ్య జరిగిన మ్యాచ్ 29-29 పాయింట్లతో టై గా ముగిసింది.
ప్రొ కబడ్డీ లీగ్లో ఆదివారం జరిగిన మ్యాచ్లో యుపి యోధాస్ 41-24 స్కోరుతో తమిళ్ తలైవాస్ జట్టుపై ఘన విజయం సాధించింది. యోధాస్ జట్టులో సుమీత్ 7, ప్రదీప్ నర్వాల్ 6, అషు సింగ్ 6, సురేందర్ గిల్ 4, నితీష్ కుమార�
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఎనిమిదో సీజన్లో పుణెరీ పల్టన్ ఏడో విజయం నమోదు చేసుకుంది. గురువారం జరిగిన ఉత్కంఠభరిత పోరులో పల్టన్ 44-38తో యూపీ యోధాపై విజయం సాధించింది. పుణెరీ పల్టన్ తరఫున మోహిత్ 14
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఎనిమిదో సీజన్లో శ్రీకాంత్ జాదవ్ (15 పాయింట్లు) విజృంభించడంతో.. యూపీ యోధా రెండో విజయం నమోదు చేసుకుంది. ఆదివారం జరిగిన పోరులో యూపీ యోధా 42-27తో బెంగళూరు బుల్స్పై గెలుపొం�
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఎనిమిదో సీజన్లో తమిళ్ తలైవాస్ రెండో విజయం నమోదు చేసుకుంది. మంగళవారం జరిగిన పోరులో తమిళ్ తలైవాస్ 39-33తో యూపీ యోధాపై విజయం సాధించింది. తలైవాస్ తరఫున మన్జీత్ (7), అజ�
యూపీ యోధాపై గెలుపు బెంగళూరు: డుబ్కీ కింగ్ పర్దీప్ నర్వాల్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోవడంతో యూపీ యోధా జట్టు పరాజయం పాలైంది. ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఎనిమిదో సీజన్లో భాగంగా సోమవారం జరిగిన పోరు�