హెచ్సీయూలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని అర్బన్ వాటర్ అండ్ క్లైమెట్ చేంజ్ నిపుణుడు బీవీ సుబ్బారావు ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రం మొత్తంలో ఉన్న భూవినియోగంలో 35 శాతం అడవులకు కేటాయించాలని ఆయన సూచించార�
జేఎన్టీయూ డాటాబేస్లో తప్పులు జరుగుతున్నాయని, ఈ విషయంలో కొందరి అధికారుల పాత్ర ఉందని ఆ యూనివర్సిటీకి చెందిన విద్యార్థి సంఘాల నాయకులు దిలీప్, రాహుల్ ఆరోపించారు.
ఉస్మానియా విశ్వవిద్యాలయంపై నిర్బంధం ఏ ప్రజాపాలనకు మార్గం అంటూ పౌర హక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉస్మానియా రిజిస్ట్రార్ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. హర
‘విద్య అనేది సింహపు పాల వంటిది. దాన్ని తాగినవాడు గర్జించకుండా ఉండలేడు’ అన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చెప్పిన మాటలను ప్రస్తావిస్తూ రాష్ట్ర ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్లో విద్యారంగ అంశాలను �
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూమిని అమ్మేందుకు వేలం నిర్వహించాలని తీసుకున్న నిర్ణయంపై వెనక్కి తగ్గేదాకా ప్రభుత్వంపై పోరాటం చేస్తామని విద్యార్థులు తేల్చి చెప్పారు. భూముల అమ్మకంపై
ప్రభుత్వ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. వర్సిటీ విద్యార్థులకు ఫుల్ మెస్ చార్జీల పథకాన్ని పునరుద్ధరించాలని కోరా
క్యాంపస్ ప్లేస్మెంట్స్లో కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటారని కేఎల్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ జి.పార్థసారథి వర్మ అన్నారు.
రాష్ట్రం నుంచి కూరగాయల ఎగుమతులు పెరగాలని, దీనికోసం రైతులు అనువైన ప్రమాణాలు పాటిస్తేనే నికర లాభాలు అందుతాయని ములుగులోని శ్రీ కొండాలక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్ డాక్టర్ బీ నీరజా ప్�
మానసిక, శారీరక ఆరోగ్యానికి ప్రతి ఒక్కరూ యోగాసనాలను ఆచరించాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతల్లో బుధవారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
జనాభా పెరుగుదలకు చైనా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. మూడో బిడ్డను కనేందుకు కూడా గత ఏడాది ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పటికీ ఆ దేశ జనాభా తగ్గుతున్నది. 61 ఏళ్ల తర్వాత తొలిసారి చైనా జనాభా వృద్ధిలో �