దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉత్పత్తి అయిన పారిశ్రామిక ఉత్పత్తుల ప్రదర్శన, విక్రయాలు చేపట్టేందుకు గాను నగరంలో నిర్వహించనున్న అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన(ఎగ్జిబిషన్) ఏర్పాట్లు జోరుగా కొనసాగుతున్నాయ
కొమురవెల్లి మల్లికార్జున స్వామి కల్యాణోత్సవం సందర్భంగా పోలీస్శాఖ ఆధ్వర్యంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పా టు చేస్తున్నామని అడిషనల్ డీసీపీ మహేందర్ తెలిపారు. శుక్రవారం మల్లన్న క్షేత్రంలో అడిషనల్ డీసీ�
భవిష్యత్లో ట్రాఫిక్ సమస్యలకు అవకాశం లేకుండా దూరదృష్టితో తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. దీనికి సంబంధించి నాలుగేండ్ల క్రితమే హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ
జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు ప్రధాన రహదారులు దెబ్బతిన్నాయి. వాటి మరమ్మతులకు అధికారులు చర్యలు చేపట్టారు. వరద ఉధృతికి రోడ్లు కొన్నిచోట్ల కొట్టుకుపోగా, మరికొన్నిచోట్ల దెబ్బతిని తెగిపోయాయి. దీంతో ప్రజల
తదుపరి భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) నియామకానికి కేంద్రం చర్యలు ప్రారంభించింది. తన వారసుడి పేరును సూచించాలని ప్రస్తుత సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణను కేంద్ర న్యాయశాఖ కోరినట్టు సమాచారం
రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కే.తారకరామారావు జహీరాబాద్ పర్యటనను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు కోరారు. సోమవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఎమ్మ�
ఈనెల 16వ తేదీన రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు పర్యటన ఏర్పాట్లను ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గురువారం మంత్రి కొడంగల్లో పర్యటించి
ప్రధాన రహదారులపై ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ రహదారులపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా హెచ్ఎండీఏ చేపట్టిన ఉప్పల్ భగాయత్ లేఅవుట్ మీదుగా హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారి