ఈ ఏడాది మార్చి ఆఖరుతో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో దేశీయ బ్యాంకింగ్ రంగంలో మోసాలు 46.7 శాతం పెరిగాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రకటించింది.
ఉద్గమ్ పోర్టల్ ద్వారా తమకు సంబంధించిన అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు/అకౌంట్ల వివరాలను తనిఖీ చేసుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 30 బ్యాంకులకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. అలాగే మిగిలిన బ్య
RBI guidelines | బ్యాంకు ఖాతాదారుల అన్ క్లెయిమ్డ్ డిపాజిట్లకు సంబంధించి ఆర్బీఐ సమగ్ర మార్గదర్శకాలు వెలువరించింది. సదరు ఖాతాదారుల ఆచూకీ తెలుసుకునేందుకు తరచూ ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించాలని బ్యాంకులకు సూచించ
దేశీయంగా అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు అంతకంతకు పెరుగుతున్నాయి. ఈ మార్చి నాటికి ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో 28 శాతం పెరిగి రూ.42, 270 కోట్లకు చేరాయని మంగళవారం పార్లమెంట్లో కేంద్రం వెల్లడించింది.
UDGAM Portal | బ్యాంకుల్లో సంవత్సరాల కొద్దీగా ఉన్న అన్క్లెయిమ్డ్ డిపాజిట్లకు సంబంధించి సమాచారాన్ని వెల్లడించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలకమైన ముందడుగు వేసింది.
ఎవరూ క్లెయిమ్ చేసుకోని బ్యాంక్ డిపాజిట్ల విషయంలో ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకొన్నది. 100 రోజుల పాటు ప్రత్యేక ప్రచారం నిర్వహిస్తామని శుక్రవారం వెల్లడించింది.