రాష్ట్ర హైకోర్టు తాతాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పీ నవీన్రావుకు శుక్రవారం ఫుల్ హైకోర్టు ఘనంగా వీడోలు పలికింది. మొదటి కోర్టు హాల్లో జరిగిన ఈ వీడ్కోలు సమావేశంలో జస్టిస్ నవీన్రావు ప్రసంగిస్తూ.. గ�
నిరుపేద, అట్టడుగు, బలహీనవర్గాలకు చెందిన విచారణ ఖైదీలకు న్యాయసహాయం అందించటమే రాజ్యాంగ విధి అని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భూయాన్ చెప్పారు అందుకే తెలంగాణలోని 33 జిల్లాల్లో లీగల్ ఎయిడ్ డిఫెన్స�
అక్రమ లేఔట్ల క్రమబద్ధీకరణకు గడువు ముగిసిన తర్వాత వచ్చిన దరఖాస్తులను పరిశీలించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి ఎలా ఉత్తర్వులు ఇవ్వగలమని పిటిషనర్లను హైకోర్టు ప్రశ్నించింది.
తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుత కట్టడమనిని, ఇది ఇంజినీర్ల పనితీరుకు నిదర్శనంగా నిలుస్తున్నదని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భు�
సామాన్యులకు సత్వర న్యాయమందించే లక్ష్యంతో ప్రభుత్వం నందిమేడారంలో జూనియర్ సివిల్కోర్టును ఏర్పాటు చేయాలని సంకల్పించిం ది. 2022 నవంబర్ 26న రాష్ట్ర న్యాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
చట్టం ఎదుట అందరూ సమానులేనని పేదలకు ఉచిత న్యాయ సహాయం, సేవలు అందించడమే న్యాయ సేవాధికార సంస్థ ధ్యేయమని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భుయాన్ అన్నారు.
తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ నియమితులయ్యారు. ఇప్పటివరకు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ సతీశ్చంద్రశర్మను ఢిల్లీ హైకోర్టు సీజేగా బదిలీ చేశారు. ఈ మేరకు సుప్రీ�
హైదరాబాద్ : తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉజ్జల్ భుయాన్ నియామకమయ్యారు. గత నెల మేలో సుప్రీం కోర్టు కొలీజియం సిఫారసు చేయగా.. రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు ఆదివారం కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఇ�
హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ శుక్రవారం ప్రమా ణం చేశారు. బాంబే హైకోర్టు నుంచి బదిలీపై వచ్చిన ఆయనతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్చం
రాష్ర్టానికి బాంబే హైకోర్టు జస్టిస్ ఉజ్జల్ భూయాన్ దేశవ్యాప్తంగా మొత్తం 15 మంది న్యాయమూర్తుల బదిలీ కొలీజియం సిఫార్సుల మేరకు కేంద్ర న్యాయశాఖ గెజిట్ న్యూఢిల్లీ, అక్టోబర్ 5: తెలంగాణ హైకోర్టు తాత్కాలిక �