మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతలు, విడిపోయిన బంధువులు ఉద్ధవ్, రాజ్ ఠాక్రేలను మరాఠా భాషా ఉద్యమం తిరిగి కలపనుంది. 1-5 తరగతి విద్యార్థులపై బలవంతంగా హిందీ భాషను రుద్దడాన్ని, ప్రభుత్వ త్రిభాషా సూత్రానికి వ్య
మహారాష్ట్ర శాసనసభ స్పీకర్ రాహుల్ నార్వేకర్కు సర్వోన్నత న్యాయస్థానం అల్టిమేటం జారీచేసింది. శివసేనలోని ఉద్ధవ్, షిండే వర్గాలు పరస్పరం తమ ప్రత్యర్థి వర్గ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని దాఖలు చేసిన ప
ముంబై: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రేతో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ రెబల్ నేత అజిత్ పవార్ భేటీ అయ్యారు. ఏక్నాథ్ షిండే ప్రభుత్వంలో చేరిన తర్వాత అజిత్ పవార్
ED Raids: బీఎంసీలో 12 వేల కోట్ల స్కామ్తో సంబంధం ఉన్న మనీల్యాండరింగ్ కేసులో ఇవాళ ఈడీ సోదాలు చేపట్టింది. ఆ రాష్ట్రానికి చెందిన ఉద్ధవ్, సంజయ్ రౌత్ల సన్నిహితులను ఈ కేసులో ఈడీ ప్రశ్నిస్తోంది. ఆ స్కామ్ను
షిండే వర్గం మద్దతుదారులు ఒక వాహనంలో వెళ్తూ ఉద్ధవ్ శివసేనకు చెందిన మహిళల పట్ల అభ్యంతరకరంగా సైగలు చేశారు. దీంతో ఆగ్రహించిన మహిళలు, ఇతర శివసేన కార్యకర్తలు ఆ వాహనాన్ని అడ్డుకుని అందులో ఉన్న రెబల్ వర్గం వా�
ముంబై: మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే వర్గానికి చెందిన ఎమ్మెల్య ప్రకాశ్ సుర్వే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఉద్దవ్ వర్గానికి చెందిన పార్టీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎవరైనా మిమ్మల్ని �
మహారాష్ట్రలో పొలిటికల్ హైడ్రామా కొనసాగుతున్నది. తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే వర్గంలో ఎమ్మెల్యేల చేరికలు పెరిగిపోతున్న నేపథ్యంలో పార్టీని కాపాడుకునే క్రమంలో సీఎం ఉద్ధవ్ ఠాక్రే శుక్రవారం జిల్లా అధ