పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా ఉదండాపూర్ రిజర్వాయర్లో భూములు కోల్పోయిన నిర్వాసితులకు పునరావాస ప్యాకేజీని పెంచి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ చేపడుతున్న రిలే నిరాహార దీక్ష శుక్రవారం మూడో రోజుకు
నారాయణపేట జిల్లా మక్తల్ మండలం భూత్పూర్ నిర్వాసితుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉన్నది. రాజీవ్ భీమా ఎత్తిపోతల పథకంలో భాగంగా గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభు త్వ హయాంలో 1.313 టీఎంసీ సామర్థ్యంతో 46,800 ఎకరాల ఆయకట్టుక
భారీ పేలుడు శబ్దానికి గిరిజన రైతు గుండె ఆగింది. ఈ ఘటన మహబూబ్నగర్ జిల్లా నవాబ్పేట మండలం కారుకొండ గ్రామపంచాయతీ శామగడ్డతండాలో చోటుచేసుకున్నది. బాధిత కుటుంబ సభ్యులు, తండావాసుల కథనం మేరకు..
Udandapur Reservoir | మహబూబ్నగర్ జిల్లా(Mahabubnagar) జడ్చర్ల పరిధిలోని ఉదండాపూర్ రిజర్వాయర్ (Udandapur Reservoir )పనుల పురోగతిని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy), ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పరిశీలిం�
‘పాలమూరు-రంగారెడ్డి’ ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న ఉదండాపూర్ రిజర్వాయర్ భూనిర్వాసితులు మంగళవారం ఆందోళన చేపట్టారు. వల్లూరు, ఉదండాపూర్కు చెందిన ముంపు నిర్వాసితులు మూకుమ్మడిగా మహబూబ్నగర్ జిల�
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభానికి ముందే ఎన్నో రికార్డులు బద్దలు కొడుతున్నది. దేశంలో అతిపెద్ద ఎత్తిపోతల పథకంగా రికార్డు సృష్టించింది. ఆసియాలోనే అతిపెద్ద సర్జ్పూల్లను ఇక్కడ నిర్మించారు. �
తలాపున కృష్ణమ్మ పరుగులు తీస్తున్నా.. సాగునీళ్లు లేక నెర్రెలిచ్చిన భూ ములకు జవసత్వాలు రానున్నాయి. చుక్క నీరు లేక నోరెళ్లబెట్టిన బా వులు.. భూగర్భ జలాల జాడలేక ఎండిన బోర్లకు పాలమూరు ప్రా జెక్టు వరప్రదాయినీగా
వరప్రదాయినీగా ఉదండాపూర్ మారనున్నది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో సింహభాగం ఆయకట్టు ఈ రిజర్వాయర్ పరిధిలోనికే వస్తుంది. 9 లక్షల ఎకరాలకు ఇక్కడి నుంచే గ్రావిటీ ద్వారా సాగునీరు అందనున్నది. ఈ రిజర్వాయర్�