బీఆర్ఎస్ పార్టీని వీడేది లేదని, పార్టీ మారుతానని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని, కొందరు మీడియా సంస్థలు పనిగట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నారని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అన్నా
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై తప్పుడు వార్తలను ప్రసారం చేస్తున్న టీవీ చానల్స్పై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ మండల కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఆదివారం స్థానిక బీఆర్ఎస్ పార్టీ కార్య
ఫోన్ ట్యాపింగ్ విషయమై కొన్ని టీవీ చానళ్లు, పత్రికలు కేటీఆర్, హరీశ్రావుపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఇది మంచిది కాదని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ సూచించారు.
సమాజం మారుతున్న కొద్దీ విలువలు మారడం కాదు, మారుతున్న సమాజానికి అనుగుణంగా విలువలు శాశ్వతంగా ఉండేలా చూడాలి టీవీ ఛానళ్లు. ముఖ్యంగా మానవ ఔన్నత్యం కోసం ఆయా రంగాల్లోని నిష్ణాతులైన వారితో చర్చలు జరిపిస్తూ పరి�
ఒకప్పుడు పత్రికలు, టీవీ చానెల్స్ మాత్రమే వార్తలకు వేదికలు. ఇప్పుడు మొబైల్ చేతిలో ఉన్న ప్రతి ఒక్కరూ ‘పబ్లిషర్" అయిపోయారు. సోషల్ మీడియా ఎవరూ ఊహించని స్థాయిలో మారింది. ఇంట్లో ఉన్నా, బయట తిరుగుతున్నా, ఆలో�
Advertisements | గత మూడేళ్లలో ప్రైవేట్ టెలివిజన్ ఛానెల్స్లో అసభ్యకరమైన, అభ్యంతరకమైన ప్రకటనలపై 73 ఫిర్యాదులు వచ్చాయని కేంద్రం పార్లమెంట్కు తెలిపింది. రాజ్యసభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర సమాచార, ప్రసారశాఖ �
రాజకీయాల్లో ఉన్నవారు బూతులు మాట్లాడటం తప్పు కాదని.. ఆ మాటలను టీవీ చానళ్లు ప్రసారం చేయడం తప్పని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేర్కొన్నారు. ఓ టీవీ చానల్కు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమ�
TV Cable Bill | వివిధ టెలివిజన్ చానెళ్ల సబ్ స్క్రిప్షన్ (కేబుల్ బిల్లు) వచ్చేనెల ఒకటో తేదీ నుంచి పెంచుతున్నట్లు ప్రకటించాయి. ఇండియా కాస్ట్ 20-25 శాతం, జీ ఎంటర్ టైన్ మెంట్ 10 శాతం వరకూ, సోనీ 10 శాతం వరకూ పెంచనున్నాయి.
కెనడాతో దౌత్యపరంగా ఏర్పడిన విభేదాల నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. ఇక్కడి నుంచి కొన్ని దేశాలకు పరారైన ఖలిస్థాన్ ఉగ్రవాదులు, సానుభూతిపరుల గళం విన్పించకుండా చేయడానికి తన చర్యలు ముమ్మరం చేసింది.
ఆన్లైన్ పందేలు, జూదం నిర్వహించే వేదికల ప్రకటనలపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇలాంటి ప్రకటనలు ఇకపై ప్రచురణ/ప్రసారం చేయవద్దంటూ మీడియా సంస్థలను హెచ్చరించింది.
దేశంలోని టీవీ చానళ్లన్నీ ఇక నుంచి జాతీయ ప్రాముఖ్య వార్తలను ప్రతి రోజు 30 నిమిషాల పాటు ప్రసారం చేయాల్సిందే. ఈ మేరకు కేంద్ర సమాచార ప్రసారాల శాఖ టీవీ చానళ్ల అప్లింకింగ్, డౌన్లింకింగ్ మార్గదర్శకాల్లో పేర�
మీడియాగా ముసుగు వేసుకునే వారిని తాను ఒప్పించలేక పోతున్నానని వ్యాఖ్యానించారు. ‘వారు మీడియా కాదు. మీడియా ముసుగులో ఉన్న రాజకీయ పార్టీ సభ్యులు’ అని ఆయన విమర్శించారు.
కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పాలనా యంత్రాంగాలు, వాటికి సంబంధించి సంస్థలు ప్రత్యక్షంగా బ్రాడ్కాస్టింగ్ లేదా బ్రాడ్కాస్టింగ్ కార్యకలాపాల పంపిణీలో పాల్గొనకూడదన